Friday, June 14, 2019

హ్యూమ‌న్ ట‌చ్ పోయింది: చ‌ంద్ర‌బాబు కోట‌రీ..ఆర్టీజీఎస్ ఓడించాయి: నేత‌ల నోట నిప్పు లాంటి నిజాలు..!

తాజా ఎన్నిక‌ల్లో టీడీపీ ఓట‌మి గురించి ముందే అంచ‌నా వేసామ‌ని పార్టీ నేత‌లు కుండ బ‌ద్ద‌లు కొట్టారు. త‌మ‌కు వాస్త వాలు చెప్పే అవ‌కాశం ఇవ్వ‌లేద‌ని వాపోయారు. పార్టీలో కొంద‌రు నేతల అవినీతి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ పైన ప్ర‌భావం చేసింద‌ని నేత‌లు అధినేత దృష్టికి తీసుకొచ్చారు. రియ‌ల్ టైం నివేదిక‌లు కొంప ముంచాయ‌ని..అధినేత వ‌ద్ద ఉండే

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2XkBxeI

Related Posts:

0 comments:

Post a Comment