తాజా ఎన్నికల్లో టీడీపీ ఓటమి గురించి ముందే అంచనా వేసామని పార్టీ నేతలు కుండ బద్దలు కొట్టారు. తమకు వాస్త వాలు చెప్పే అవకాశం ఇవ్వలేదని వాపోయారు. పార్టీలో కొందరు నేతల అవినీతి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ పైన ప్రభావం చేసిందని నేతలు అధినేత దృష్టికి తీసుకొచ్చారు. రియల్ టైం నివేదికలు కొంప ముంచాయని..అధినేత వద్ద ఉండే
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2XkBxeI
హ్యూమన్ టచ్ పోయింది: చంద్రబాబు కోటరీ..ఆర్టీజీఎస్ ఓడించాయి: నేతల నోట నిప్పు లాంటి నిజాలు..!
Related Posts:
'ఉత్తర ప్రదేశ్లో 74 లోకసభ స్థానాలు బీజేపీవే, 50 శాతం ఓట్లు కమలం పార్టీకే'లక్నో: నిత్యం ఘర్షణపడే ఎస్పీ, బీఎస్పీలు వచ్చే లోకసభ ఎన్నికల కోసం పొత్తు పెట్టుకున్నాయని బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా శుక్రవారం నిప్పులు చెరిగారు. … Read More
30 ఏళ్లుగా రైతుకు అందని పరిహారం: ఆర్డీవో ఆఫీస్ సామాగ్రి జఫ్తుకు కోర్టు ఆర్డర్, గందరగోళంవరంగల్: రైతులకు నష్టపరిహారం చెల్లించడంలో నిర్లక్ష్యం వహించినందుకు ఆర్డీవో కార్యాలయ సామగ్రిని జప్తు చేయాలని న్యాయస్థానం ఆదేశించిన సంఘటన ఉమ్మడి వరంగల్ జ… Read More
'జయరాం హత్యలో శిఖాచౌదరిదే కీలకపాత్ర, రాకేష్ రెడ్డి పాత్రధారి': మళ్లీ మొదటికి కేసు!హైదరాబాద్: ఎన్నారై జయరాం హత్య కేసు విచారణలో బంజారాహిల్స్ పోలీసులు ఆయన సతీమణి పద్మశ్రీ వాంగ్మూలాన్ని శుక్రవారం తీసుకున్నారు. జయరాం నివాసంలోనే దాదాపు రె… Read More
విజయసాయిరెడ్డి క్రియేటివిటి, టిడిపిని అటాక్ చేసేందుకు మరో కొత్త కాన్సెప్ట్అమరావతి: సార్వత్రిక ఎన్నికలకు ముందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి తెలుగుదేశం పార్టీని సోషల్ మీడియా ద్వారా అదే పనిగా టార్… Read More
రాజకీయ ప్రకటనలకు ఫేస్బుక్ కొత్త రూల్స్, బాధ్యత వారిదేన్యూఢిల్లీ: లోకసభ ఎన్నికల నేపథ్యంలో ఫేస్బుక్ గురువారం కీలక ప్రకటన చేసింది. దేశంలో రాజకీయ ప్రకటనలకు సంబంధించిన కొత్త రూల్స్ తీసుకు వచ్చినట్లు తెలిపింద… Read More
0 comments:
Post a Comment