తాజా ఎన్నికల్లో టీడీపీ ఓటమి గురించి ముందే అంచనా వేసామని పార్టీ నేతలు కుండ బద్దలు కొట్టారు. తమకు వాస్త వాలు చెప్పే అవకాశం ఇవ్వలేదని వాపోయారు. పార్టీలో కొందరు నేతల అవినీతి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ పైన ప్రభావం చేసిందని నేతలు అధినేత దృష్టికి తీసుకొచ్చారు. రియల్ టైం నివేదికలు కొంప ముంచాయని..అధినేత వద్ద ఉండే
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2XkBxeI
హ్యూమన్ టచ్ పోయింది: చంద్రబాబు కోటరీ..ఆర్టీజీఎస్ ఓడించాయి: నేతల నోట నిప్పు లాంటి నిజాలు..!
Related Posts:
'ఆమె' భర్త, 'ఈమె' భార్య: ఏళ్లుగా కలిసుండి, పెళ్లి చేసుకున్న ఇద్దరు యువతులుఒడిశా: గత ఏడాది సెప్టెంబర్ నెలలో సుప్రీం కోర్టు హోమోసెక్సువాలిటీపై సంచలన తీర్పు చెప్పింది. ఆ తర్వాత ఇప్పుడు ఒడిశాలో ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకున్నా… Read More
లోక్సభ ఎన్నికలకు ముందు రిజర్వేషన్లపై కొత్త ఫార్ములతో యోగీ సర్కార్ఇతర వెనకబడిన తరగతులకు ఇచ్చిన రిజర్వేషన్ కోటాను యూపీ సర్కార్ విభజించే ఆస్కారం ఉన్నట్లు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికలకు ముందు ఇలా చేయడం వల్ల ఇతర వర్గాల వ… Read More
జగన్ - కేటీఆర్ ల భేటీ అనైతికం..! మండి పడుతున్న టీడిపి నేతలు..!!విజయవాడ/ హైదరాబాద్ : లోటస్ పాండ్ లో తలపెట్టిన కీలక మీటింగ్ ముగిసింది. వైసీపీ అధినేత జగన్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల భేటీ అనంతరం వార… Read More
అఫ్జల్ గురుకు నివాళి, భారత్ వ్యతిరేక నినాదాలు: కన్హయ్య కుమార్ పైన 1200 పేజీల ఛార్జీషీట్న్యూఢిల్లీ: ఢిల్లీ జేఎన్యూ మాజీ విద్యార్థి కన్హయ్య కుమార్ పైన ఢిల్లీ పోలీసులు 1200 పేజీల ఛార్జీషీటు నమోదు చేశారు. 2016లో కన్హయ్య పైన నమోదైన దేశద్రోహం… Read More
కుంభమేళాకు రారండోయ్... యూపీ సర్కార్ పిలుపుఉత్తరప్రదేశ్ : మకర సంక్రాంతి నాడు ప్రారంభమైన అర్ధ కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ (అలహాబాద్ పేరు మార్పు) లో ప్రతిష… Read More
0 comments:
Post a Comment