Friday, June 14, 2019

17న విజ‌య‌వాడ‌కు కేసీఆర్‌: జ‌గ‌న్‌తో కీల‌క భేటీ: గ‌వ‌ర్న‌ర్ సైతం వ‌స్తున్నారు..!

ఏపీ-తెలంగాణ ముఖ్య‌మంత్రులు మ‌రో సారి భేటీ కానున్నారు. ఈ భేటీకి విజ‌య‌వాడ వేదిక కానుంది. అదే స‌మ‌యం లో గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ సైతం అక్క‌డ‌కు వ‌స్తున్నారు. ఈ నెల 21న జరిగే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ ఉండ‌వ‌ల్లిలోని జ‌గ‌న్ నివాసానికి రానున్నారు. అక్క‌డ నుండి విజ‌య‌వాడ చేరుకుంటారు. అక్క‌డ జ‌రిగే భేటీలో ఇద్ద‌రు ముఖ్య‌మంత్రి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MLXhMl

Related Posts:

0 comments:

Post a Comment