Monday, May 4, 2020

కరోనా: పూర్తిస్థాయిలో పరీక్షలు చేయడం లేదు, రైతు సమస్యలపై గవర్నర్‌తో ఉత్తమ్ బృందం డిస్కషన్..

తెలంగాణ ధనిక రాష్ట్రమని చెప్పే సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఆదాయంపై శ్వేత పత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. వలసకూలీలు వెళ్లిపోతే ఆయా రంగాల్లో రాష్ట్రానికి నష్టం జరుగుతోందని అభిప్రాయపడింది. పేదలకు నాణ్యమైన బియ్యం అందజేయాలని కోరింది. సోమవారం పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన.. భట్టి విక్రమార్క, మర్రి శశిధర్ రెడ్డి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KWOuU1

Related Posts:

0 comments:

Post a Comment