Tuesday, June 11, 2019

ప్రాణాలు తీసిన ప్యాకేజీ టూర్‌: రైల్లో ప్ర‌మాణిస్తున్నా వ‌ద‌లని ఎండ‌దెబ్బ: న‌లుగురి మృతి

ఝాన్సీ: కేర‌ళ ఎక్స్‌ప్రెస్‌లో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. రైల్లో ప్ర‌యాణిస్తున్న న‌లుగురు వ‌యోధిక వృద్ధులు ఎండ తీవ్ర‌త‌ను త‌ట్టుకోలేక మ‌ర‌ణించారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఆయ‌న‌ను ఝాన్సీ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. అత‌ని ఆరోగ్య ప‌రిస్థితి ఆందోళ‌నక‌రంగా ఉన్న‌ట్లు డాక్ట‌ర్లు తెలిపారు. ప్రయాణంలో ఉండగానే వారంతా వ‌డ‌దెబ్బకు గుర‌య్యారు. తీవ్ర అస్వస్థతకు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Wsdaa9

Related Posts:

0 comments:

Post a Comment