తన ప్రియురాలు కోసం ఫ్లైట్ హైజాక్ డ్రామా ఆడిన ఓ వ్యాపారవేత్తకు ఏన్ఐఏ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. విమానం హైజాక్ అయిందంటూ ఫేక్ లేటర్ రాసిన వ్యక్తికి 5కోట్ల జరిమానతోపాటు జీవిత ఖైదును విధించింది. కాగా జరిమానాను ఫ్లైట్ ప్రయాణికులతోపాటు విమాన సిబ్బందికి పంచాలని ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MEyqd8
ప్రియురాలు కోసం విమానం హైజాక్ డ్రామా... జీవిత ఖైదు.. 5 కోట్ల జరిమాన విధించిన కోర్టు
Related Posts:
దారుణం : తల్లిని నరికి ఫుట్పాత్పై తల పడేసిన కసాయి కూతురుసిడ్నీ : ఆస్ట్రేలియాలో దారుణం జరిగింది. ఓ యువతి తల్లిని నరికి చంపింది. అయితే ఆమె ఆ దారుణానికి ఎందుకు పాల్పడిందనే విషయం మాత్రం తెలియలేదు. ఘటనాస్థలానికి… Read More
షిరిడీ సాయితో డైరెక్టు కాంటాక్ట్.. మీ పాపాలు తొలగిస్తా.. లేడీ బాబా కొంపముంచిందిగా..!ముంబై : రోగాలు నయం చేస్తానంటూ లక్షలు గుంజింది. అంతేకాదు మీ కుటుంబ సభ్యుల చిక్కులు తొలగిస్తానంటూ ఉన్నకాడికి ఊడ్చేసింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఏకంగా షిర… Read More
కుమారస్వామికి మరో షాక్ : బలపరీక్షకు బీఎస్పీ దూరం, దిమ్మ తిరిగే షాకిచ్చిన మాయావతిబెంగళూరు : మరికొన్ని గంటల్లో కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్ష .. అధికార పార్టీలో క్షణ క్షణం వణుకు. రెబల్స్ ఎలా దారిలోకి తెచ్చుకోవాలని శతవిధలా ప్రయత్నిస్తోం… Read More
కేరళలో రెడ్ అలర్ట్.. ఆరు జిల్లాల్లో వర్షాలకు జనజీవనం అస్తవ్యస్థం..తిరువనంతపురం : కేరళను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్థమైంది. ఆరు జిల్లాల్లో రుతుపవనాల ప్రభావం ఎక్కువగ… Read More
జేడీఎస్ విప్కు విలువలేదు.. కుమార స్వామి సర్కారుకు రేపే ఆఖరి రోజు..బెంగళూరు : కర్నాటక రాజకీయానికి రేపటితో ఫుల్ స్టాప్ పడే అకాశముంది. సీఎం కుమారస్వామి ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానంపై చర్చ సోమవారం కూడా కొనసాగనుంది. గత … Read More
0 comments:
Post a Comment