దేశంలో పులుల సంఖ్య పెరుగుతుందని సంతోషించే సయమంలోనే హైదారాబాద్ శివారు ప్రాంతాల్లో పులులు తిరుగుతూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు చీకటి పడితే బయటకు వచ్చేందుకు భయంతో వణికిపోతున్నారు. ఎప్పుడు చిరుత తమపై దాడులు చేస్తుందో అనే భయానికి గురవుతున్నారు. రంగారెడ్డి జిల్లాలోని నందివనపర్తి ,పశువుల పాక, ఆవును చంపి తింది,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YeSuIJ
దేశంలో పులులు పెరుగుతున్నందుకు సంతోషపడలా...? ప్రజలపై దాడులు చేస్తున్నందుకు బాధపడలా...?
Related Posts:
పీసిసి ఛీఫ్ గా రేవంత్ రెడ్డి..? టీ కాంగ్రెస్ లో అనూహ్య మార్పులకు శ్రీకారం చుడుతున్న హైకమాండ్..!!హైదరాబాద్ : క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించింది. ఇందులో భాగంగా పలు రాష్ట్రాల పీసీసీలను మార్చాలని కూడా ఆ ప… Read More
ఒకే అమ్మాయి కోసం 5గురు యువకులు... ఇరువర్గాలు కత్తులతో దాడులు...!ఒకే అమ్మాయిని అయిదుగురు అబ్బాయిలు ప్రేమించారు. దీంతో నేనేంటే నేనంటూ ఇద్దరు అబ్బాయిలు ఘర్షణకు దిగారు. దీంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకునే ప్రయత్నం చేశారు. … Read More
స్పీకర్ కు షాక్ ఇచ్చిన కర్ణాటక గవర్నర్: ఈ రోజే సీఎం అవిశ్వాస తీర్మాణం, కాంగ్రెస్ చిందులు !బెంగళూరు: కర్ణాటక శాసన సభ సమావేశాలు ఎలా జరుగుతున్నాయి అంటూ ప్రత్యేక అధికారి ద్వారా ఆ రాష్ట్ర గవర్నర్ వాజూబాయ్ వాలా సమాచారం సేకరించారు. కర్ణాటక స్పీకర్… Read More
అర్ధరాత్రయినా బలపరీక్ష నిర్వహించాల్సిందే: యడ్డీ! అంత ఆతృమెందుకు?: కుమారబెంగళూరు: కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్-జనతాదళ్ (సెక్యులర్) కూటమి ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత బీఎస్ యడ్యూరప్ప నిప్పులు చెరిగారు. మధ… Read More
నెహ్రూ ఉన్న జైలు కుప్పకూలిపోయింది.. ఎక్కడో, ఎందుకో తెలుసా..?జైటు : ఈశాన్య భారతంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తోన్నాయి. మరోవైపు ఎగువన కురస్తోన్న వర్షాలతో వరదనీరు ఉప్పొంగుతుంది. దీంతో బీహర్, పంజాబ్ తదితర రాష్ట్రాల్ల… Read More
0 comments:
Post a Comment