అమరావతి/హైదరాబాద్ : ఏపిలో పందవుల పంపిణీ సిజన్ నడుస్తున్నట్టు తెలుస్తోంది. మంత్రి పదవి సైతం ఆ పోస్టు ముందు దిగదుడుపే. అంబానీ లాంటి వారు సైతం నేరుగా కాంటాక్ట్ లోకి వచ్చేసే పవర్ ఫుల్ పదవిగా చెప్పే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఛైర్మన్ పదవి ఎవరికన్న విషయంపై క్లారిటీ వచ్చేసింది. ఈ కీలక పదవికి ఏపీ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ZaZLVQ
వైసీపిలో ప్రాధాన్యత కలిగిన పోస్టులన్నీ అత్యంత సన్నిహితులకే..!చివరికి ఆ పోస్టు కూడా..!!
Related Posts:
చౌకీదార్ చోర్ హై అంటూ చిన్నారుల నినాదాలు .. వారించిన ప్రియాంక .. 3 రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులులోక్ సభ ఎన్నికల నేపధ్యంలో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారంలో జోరుగా పాల్గొంటున్నారు. కాంగ్రెస్ శ్రేణులను ఉత్సాహపరుస్తూ ఆమె ముంద… Read More
సీజేఐపై ఆరోపణల విచారణ ఆపండి...త్రిసభ్య కమిటీకి ఎన్జీఓల బహిరంగ లేఖఢిల్లీ : సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల కేసు రోజుకో ట్విస్ట్ చోటుచేసుకుంటోంది. తాజాగా ఆరోపణల్లో నిజానిజాలు న… Read More
రైతు రుణమాఫీ ఎప్పుడు..? తడిసి మోపెడైన వడ్డీ భారం..! మార్గదర్శకాలు రూపొందించని సర్కార్..!!హైదరాబాద్ : శాసన సభలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు చేసిన వాగ్దానం అమలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. లక్ష వరకూ రైతు రుణ మాఫీ చేస్తామని ప్రకటించిన ముఖ్యమ… Read More
మీరు గెలుస్తున్నారు: వైసీపీ అభ్యర్దికి టీడీపీ అభ్యర్ది ఫోన్ : కొనసాగుతున్న ఉత్కంఠ..!ఏపీలో పోలింగ్ ముగిసింది. ఫలితాల పైన ఎవరి ధీమా వారిది. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గాల్లో గెలుపు ప్రత… Read More
తెరపై ఒకపేరు...ఈవీఎంపై అసలు పేరు : కష్టాల్లో గురుదాస్పూర్ బీజేపీ అభ్యర్థిగురుదాస్పూర్ : హీరోగా ఆయన అందరికీ సుపరిచితుడే... కానీ ఈ మధ్యే రాజకీయాల్లోకి అరంగేట్రం ఇచ్చారు. పొలిటికల్ ఎంట్రీతోనే లోక్సభ స్థానం నుంచి ఓ జాతీయ పార్… Read More
0 comments:
Post a Comment