Wednesday, March 18, 2020

కరోనా.. కల్లోలం: ఒక్కరోజులో 800 మందికి పైగా మృతి: ప్రపంచవ్యాప్తంగా 7994 మంది మరణం

బీజింగ్: చైనాలోని వుహాన్ నగరంలో పుట్టుకొచ్చిన కరోనా వైరస్ బారిన పడి మరణిస్తోన్న వారి సంఖ్య రోజురోజుకూ భయానకంగా పెరిగిపోతూనే వస్తోంది. ఒక్కరోజులోనే ప్రపంచవ్యాప్తంగా 800మందికి పైగా మరణించారు. దాదాపు 170 దేశాల్లో ఈ మహమ్మారి జాడలు కనిపించాంచాయి. ఈ వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య.. బుధవారం నాటికి 7994కు చేరుకుంది. మరో 1,99,313

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bb9PEu

Related Posts:

0 comments:

Post a Comment