బీజింగ్: చైనాలోని వుహాన్ నగరంలో పుట్టుకొచ్చిన కరోనా వైరస్ బారిన పడి మరణిస్తోన్న వారి సంఖ్య రోజురోజుకూ భయానకంగా పెరిగిపోతూనే వస్తోంది. ఒక్కరోజులోనే ప్రపంచవ్యాప్తంగా 800మందికి పైగా మరణించారు. దాదాపు 170 దేశాల్లో ఈ మహమ్మారి జాడలు కనిపించాంచాయి. ఈ వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య.. బుధవారం నాటికి 7994కు చేరుకుంది. మరో 1,99,313
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bb9PEu
కరోనా.. కల్లోలం: ఒక్కరోజులో 800 మందికి పైగా మృతి: ప్రపంచవ్యాప్తంగా 7994 మంది మరణం
Related Posts:
డ్రగ్స్ కేసు : ఎన్సీబీ ప్రశ్నలకు ఉక్కిరిబిక్కిరైన దీపికా... తట్టుకోలేక 3 సార్లు ఏడ్చేసింది...బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసులో వెలుగుచూసిన డ్రగ్స్ వ్యవహారం బాలీవుడ్ను షేక్ చేస్తోంది. బడా నిర్మాతలు,బడా నటుల పేర్లు బయటకు రావ… Read More
తన మైనపు విగ్రహాన్ని చేయించుకున్న ఎస్పీ బాలు .... విగ్రహం చూడకుండానే అస్తమయంగాన గంధర్వుడు , సంగీత ప్రపంచంలో రారాజు ఎస్పీ బాలు మృతి ఎవరూ జీర్ణించుకోలేకపొతున్నారు . స్వర సామ్రాట్ ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినిమా ప్రపంచాన్ని శోక సము… Read More
శాంతి మంత్రములుడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
చిరు, పవన్కు చేత కానిది సోము వీర్రాజు చేసి చూపిస్తారా ? మనోడే సీఎం అవుతాడంటూ...2009 అసెంబ్లీ ఎన్నికల్లో మార్పు పేరుతో ప్రజారాజ్యం పార్టీని రంగంలోకి దింపిన చిరంజీవి రాజకీయాల్లో తగినంత అనుభవం లేకపోవడంతో అరకొర ప్రయోజనం మాత్రమే రాబట్… Read More
తెలంగాణలో కరోనా కాటుకు ఇప్పటిదాకా ఎంతమంది బలి అయ్యారో తెలుసా? కేసులు కాస్త తగ్గినాహైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల్లో అదే వేగం కొనసాగుతోంది. ఇదివరకటి రోజువారీ పాజిటివ్స్తో పోల్చుకుంటే.. తాజాగా నమోదైన కేసుల సంఖ్య కాస్… Read More
0 comments:
Post a Comment