అమరావతి: కరోనావైరస్ మనదేశంలో వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే గురువారం(మార్చి 19) నుంచి రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2xRwsiP
Wednesday, March 18, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment