అమరావతి: కరోనావైరస్ మనదేశంలో వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే గురువారం(మార్చి 19) నుంచి రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2xRwsiP
కరోనా: జగన్ కీలక సమీక్ష, ఏపీలోనూ అన్ని విద్యాసంస్థలకు సెలవులు, వార్నింగ్
Related Posts:
అందాల పోటీల్లో సత్తా చాటిన తెలుగు సౌందర్యం..!ఈషా కోడెకు మిస్ టీన్ ఇండియా వరల్డ్ వైడ్ టైటిల్..!!ముంబాయి/హైదరాబాద్ : తెలుగు అందానికి ఉన్న ప్రత్యేకత, పరిమళాలు మరో సారి గాభాళించాయి. పదహారణాల తెలుగు అందం తన సౌందర్యాన్ని మరోసారి రుజువు చేసుకుంది. సుకు… Read More
ఇస్రో ఛైర్మన్ శివన్ నూ వదిలి పెట్టలేదు: ట్విట్టర్ ద్వారా నకిలీ సమాచారం.. ఆ వార్తలను నమ్మొద్దు!బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధక సంస్థ (ఇస్రో) ఛైర్మన్ కే శివన్ పేరు.. ప్రస్తుతం టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. రెండు నెలల కిందట చంద్రయాన్-2ను మిషన్ … Read More
దూల తీరింది, బెంగళూరులో ట్రాఫిక్ పోలీసులు ఎన్ని రూ. లక్షలు వసూలు చేశారంటే!బెంగళూరు: బెంగళూరు నగరంలో నియమాలు ఉల్లంఘించి వాహనాలు నడపుతున్న వారి మీద ట్రాఫిక్ పోలీసులు పంజా విసురుతున్నారు. గత ఆరు రోజుల్లో బెంగళూరు పోలీసులు రూ. 7… Read More
అమరావతి ఒప్పందం రద్దు దిశగా : నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాం: ఆ దేశ మంత్రి కీలక వ్యాఖ్యలు..!!ఏపీ రాజధాని అమరావతిలో సింగపూర్ కన్సార్షియంతో చేసుకున్న ఒప్పందాలు రద్దు అవుతున్నాయా. ఇక..అమరావతిలో స్టార్టప్ ఏరియా డెవపల్ మెంట్ ప్రాజెక్టను సైతం సింగపూ… Read More
హెల్త్ అలర్ట్: హైదరాబాదును వణికిస్తున్న డెంగ్యూ...కొత్తగా మరో వైరస్వాతావరణంలో మార్పులు, వర్షాలు కురుస్తుండటంతో హైదరాబాదులో విషజ్వరాలు వేగంగా వ్యాపిస్తున్నాయి. పరిసరాలు శుభ్రంగా లేకపోవడంతో దోమలు అక్కడికి చేరుతున్నాయి. … Read More
0 comments:
Post a Comment