కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతున్న నేపధ్యంలో కరోనా వైరస్ ను కంట్రోల్ చెయ్యటానికి అటు ప్రభుత్వాలు నడుం బిగించాయి. దేశ వ్యాప్తంగా హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి కరోనా కంట్రోల్ కోసం యుద్ధ ప్రాతిపదికన పని చేస్తున్నాయి. ఇక ఇదే సమయంలో కరోనా వ్యాప్తి చెందకుండా ప్రముఖ పుణ్య క్షేత్రాలలో కరోనా నియంత్రణకు యజ్ఞాలు, యాగాలు నిర్వహిస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33tXgRO
Wednesday, March 18, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment