Wednesday, March 18, 2020

పౌల్ట్రీపై కరోనా చావు దెబ్బ.. ఎదుర్కొనేందుకు కొత్త వ్యూహం.. అది నిరూపిస్తే రూ.1కోటి నజరానా..

కరోనా కారణంగా చాలా రంగాలు కుదేలవుతున్నాయి. భారత్‌లో ఆయా రాష్ట్రాల్లో ఇప్పటికే థియేటర్స్,మాల్స్ మూసివేయడంతో.. మునుపెన్నడూ లేని రీతిలో ఆ రంగానికి నష్టం వాటిల్లనుంది. ఈ ఒక్క రంగమే కాదు.. రవాణా,ఫుడ్ బిజినెస్,ఆయా రంగాల ఉత్పత్తులపై కరోనా తీవ్ర స్థాయిలో ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. మరీ ముఖ్యంగా పౌల్ట్రీ రైతులను కరోనా చావు దెబ్బ కొట్టింది. దేశవ్యాప్తంగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3a1oLVv

Related Posts:

0 comments:

Post a Comment