హైదరాబాద్ : ఎత్తి పోతల ప్రాజెక్టును తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు శుక్రవారం లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. మూడేళ్లలోనే ఈ ప్రాజెక్టుకు నిర్మించినందుకు రాష్ట్రం మొత్తం హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రారంభోత్సవానికి మాజీ మంత్రి మరియు ఎమ్మెల్యే హరీశ్రావు హాజరుకాకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ సంబురాలను హరీశ్రావు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Iuzlsw
కాళేశ్వరం వందకు వంద శాతం కేసీఆర్ రెక్కల కష్టమే..! నా శ్రమ నామమాత్రమేనన్న హరీశ్రావు..!!
Related Posts:
భీమవరంలో తెలంగాణ మాజీ మంత్రి..! పందేల కోసమా..? పంతాల కోసమా..?హైదరాబాద్ : తెలంగాణ-ఆంద్రప్రదేశ్ రాజకీయాలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. తెలంగాణ ముందస్తు ఎన్నికల సందర్బంగా చెలరేగిన ఉద్వేగ పరిస్థితులు ఆరని… Read More
ప్రభాస్ ను ఎప్పుడూ కలవలేదు, అసలు లక్ష్యం ఆ పార్టీ వారేనా : షర్మిళ ఫిర్యాదు కలకలం ..!వైయస్ సోదరి షర్మిళ సంచలన వ్యాఖ్యలు చేసారు. తన పై కొంత కాలంగా సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారం పై పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఇదే సమయంలో ప్ర… Read More
కేంద్ర సంస్థలు కంప్యూటర్లను పర్యవేక్షించడం కరెక్టేనా...కేంద్రానికి సుప్రీం నోటీసులుఎవరి కంప్యూటర్నైనా లేదా సోషల్ మీడియానైనా పర్యవేక్షించి సమాచారం తీసుకోవచ్చని ఆ బాధ్యతను పలు కేంద్ర సంస్థలకు అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన న… Read More
భారత్కు ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి రానా..?2008 ముంబై మారణహోమంకు సంబంధించిన కేసులో ప్రధాన సూత్రధారి తహ్వుర్ హుస్సేన్ రానా ప్రస్తుతం అమెరికా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ కేసులో దోషిగా తేలడంత… Read More
దృశ్యం సినిమా తరహాలో 22 ఏళ్ల యువతిని చంపిన తండ్రీ కొడుకులు: అసలేం జరిగిందంటే?ఇండోర్: రెండేళ్ల క్రితం మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఓ మహిళా కాంగ్రెస్ కార్యకర్త హత్య జరిగింది. ఆ హత్య నుంచి తప్పించుకునేందుకు నిందితులు దృశ్యం సినిమా త… Read More
0 comments:
Post a Comment