హైదరాబాద్ : తెలంగాణలో జలసిరులు కురిపించే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభమవడంతో టీఆర్ఎస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. తెలంగాణ భవన్ వద్ద బాణాసంచా కాల్చి ధూం ధాం చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో కార్యకర్తలు గులాల్ చల్లుకుంటూ .. నినాదాలు చేసుకుంటూ ఉత్సాహంగా గడిపారు. కేసీఆరే కర్త ..కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కర్త, కర్మ, క్రియ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/31Rl8hh
తీరనున్న నీటి గోస .. ప్రాజెక్టుల నిర్మాణం ఎందుకు ఆలస్యమైందంటే ..?
Related Posts:
ఏపీలో లాక్ డౌన్ ఉల్లంఘనలు- పోలీసులకు ఛాలెంజ్ లు- వైసీపీ, టీడీపీ పోటాపోటీ...ఏపీలో కరోనా వైరస్ ప్రభావంతో లాక్ డౌన్ అమలవుతున్నా రాజకీయ నేతలకు మాత్రం నిబంధనలు పట్టడం లేదు. కనీసం సామాజిక దూరం నిబంధనలు కూడా పాటించకుండా ఇష్టారాజ్యంగ… Read More
కరోనా: సీఆర్పీఎఫ్ హెడ్ ఆఫీస్ మూసివేత.. ఢిల్లీ ఎయిమ్స్లో వైరస్ వ్యాప్తి..కరోనా దెబ్బకు దేశాన్ని నడిపించే వ్యవస్థలు దెబ్బతింటూ వస్తున్నాయి. వైరస్ వ్యాప్తి కారణంగా మూడ్రోజుల కిందట.. అభివృద్ధి విధానాలు రూపొందించే నీతి ఆయోగ్ ప్… Read More
రన్నింగ్ ట్రైన్ ఎక్కడం కుదరదిక: ఎయిర్పోర్టుల్లా..సాఫిస్టికేటెడ్గా: రైల్వే స్టేషన్లలో ఎంట్రీ??న్యూఢిల్లీ: కరోనా వైరస్ తీవ్రత రైలు ప్రయాణాల్లో భారీ మార్పులకు శ్రీకారం చుట్టుబోతోంది. సినీ ఫక్కీలో.. చివరి నిమిషంలో రైల్వే స్టేషన్లోకి ఎంట్రీ ఇచ్చి.… Read More
వార్నీ.. ఇతగాడు క్వారంటైన్ కోసం ఏ స్థలం చూసుకున్నాడో తెలిస్తే అవాక్కవుతారు..!ఒర్లాండో: కరోనావైరస్ ప్రపంచాన్ని కబళిస్తోంది. చాలా దేశాలు లాక్డౌన్ ప్రకటించడంతో ఇళ్లకే పరిమితమయ్యారు. కొందరైతే హోంక్వారంటైన్లో ఉంటున్నారు. ఇదిలా ఉంట… Read More
లాక్డౌన్ వేళ.. బీజేపీ సీనియర్ నాయకుడి గ్రాండ్ బర్త్డే ఫంక్షన్.. నో సోషల్ డిస్టెన్సింగ్..!బెంగళూరు: వేలాదిమంది ప్రాణాలను హరించి వేస్తోన్న భయానక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతోన్న వేళ.. భారతీయ… Read More
0 comments:
Post a Comment