హైదరాబాద్ : తెలంగాణలో జలసిరులు కురిపించే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభమవడంతో టీఆర్ఎస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. తెలంగాణ భవన్ వద్ద బాణాసంచా కాల్చి ధూం ధాం చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో కార్యకర్తలు గులాల్ చల్లుకుంటూ .. నినాదాలు చేసుకుంటూ ఉత్సాహంగా గడిపారు. కేసీఆరే కర్త ..కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కర్త, కర్మ, క్రియ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/31Rl8hh
తీరనున్న నీటి గోస .. ప్రాజెక్టుల నిర్మాణం ఎందుకు ఆలస్యమైందంటే ..?
Related Posts:
పద్మ అవార్డుల దరఖాస్తు గడువు పెంపు- కేంద్ర హోంశాఖ తాజా నిర్ణయం..దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రాలు కూడా కీలక నిర్ణయాలు తీసుకోలేని పరిస్ధితి. ప్రభుత్వ కార్యక్రమాలు కూడా వాయి… Read More
వీకి భారత రత్న ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం ... సీఎం కేసీఆర్ నిర్ణయంబహుముఖ ప్రజ్ఞాశాలి, వివిధ రంగాల్లో కృషి చేసిన మాజీ భారత ప్రధాని పీవీ నరసింహారావు కు భారతరత్న పురస్కారం ప్రకటించాలని వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ సమావ… Read More
కరోనా బారిన పడి కాంగ్రెస్ ఎంపీ వసంతకుమార్ కన్నుమూత: ప్రధాని మోడీ, రాహుల్ దిగ్భ్రాంతిచెన్నై: కరోనా మహమ్మారి సామాన్యుతోపాటు రాజకీయ, సినీ ప్రముఖులను కూడా వదలడం లేదు. ఇప్పటికే అనేక మంది ప్రముఖులు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. చాలా మంద… Read More
Fact Check:హుబ్లీ బస్టాండులో ఉగ్రవాదులు..? అసలేం జరిగింది..?హుబ్లీ: సోషల్ మీడియాలో అవాస్తవమైన వార్తలు విపరీతంగా హల్చల్ చేస్తున్నాయి. ఈ వార్తలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయి. తాజాగా కర్నాటక రాష్ట్రం హుబ్లీ… Read More
కూతురుకు మాయమాటలు.. నెల రోజుల మనవరాలిని రూ. లక్షా 10వేలకు అమ్మేసిన అమ్మమ్మకరీంనగర్: జిల్లాలోని వీణవంక మండలంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ తన అప్పులు తీర్చేందుకు ఏకంగా సొంత మనవరాలినే అమ్ముకుంది. ఈ ఘటనపై పోలీసులు ఫిర్యాద… Read More
0 comments:
Post a Comment