హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవంతో టీఆర్ఎస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. ఆ పార్టీ నేతలు తెలంగాణ ప్రభుత్వ గొప్పతనమని బీరాలు పోతుంది. దీంతో బీజేపీ నేతలు స్పందించారు. అంతా మీరే చేశారా అని ఎదురుదాడికి దిగారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేయడంలో రాష్ట్ర బీజేపీ నేతల పాత్ర లేదా అని ప్రశ్నించారు. అన్నీ తామే
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2N3nm9J
దమ్ముంటే శ్వేతపత్రం విడుదల చేయాలి .. కాళేశ్వరంపై లక్ష్మణ్ సవాల్
Related Posts:
జగన్కు మోదీ..షా బంపరాఫర్ : ఏపీ సీఎం అంగీకరిస్తారా : ఎవరికి దక్కేను ఆ ఛాన్స్..!ప్రధాని మోదీ వైసీపీకి బంపరాఫర్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వంలో చేరటానికి..ఎన్డీఏలో భాగస్వామిగా ఉండటానికి జగన్ సుముఖత వ్యక్తం చేయలేదు. అదే సమ… Read More
భార్యను హత్య చేసేందుకు భర్త యత్నం..! నడుస్తున్న కారు నుండే బయటకు నెట్టివేసిన వైనం...!తమిళనాడు కోయంబత్తూర్లో ఓ మహిళను తన భర్తతో పాటు అత్తమామాలు వేధింపులకు గురి చేయడంతో పాటు ఆమే చంపే ప్రయత్నం చేశారు. ఈనేపథ్యంలోనే ఆ మహిళను చంపేందుకు కూడ … Read More
నేపాల్లో బస్సు-ట్రక్కు ఢీ .. ఇద్దరు మృతి, 21 మందికి గాయాలుఖాట్మండ్ : అందాలను చూసి ఆనందిద్దామని వెళ్లిన ఆ పర్యాటకులను మృత్యువు కబళించింది. ట్రక్కురూపంలో వచ్చిన మృత్యువు బస్సును ఢీకొంది. దీంతో ఇద్దరు భారతీయులు … Read More
టీడీపీలో వరుస వికెట్లు: ఈ సారి జూపూడి వంతు: త్వరలో వర్ల రామయ్యఅమరావతి: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఛైర్మన్ పదవులను దక్కించుకున్న ఆ పార్టీ నేతలందరూ ఒక్కొక్కరుగా వైదొలగుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థ… Read More
నకిలీ నోట్ల కలకలం.. రూ.5 లక్షల విలువగల నోట్లు స్వాధీనం ... చలామణిలో రూ.20 లక్షల నోట్లున్యూఢిల్లీ : పాత రూ.500, రూ.1000 నోట్లను రద్దుచేసి వాటి స్థానంలో కొత్త రూ.500, రూ.2000 నోట్లను నరేంద్ర మోడీ సర్కార్ ముద్రిస్తున్న సంగతి తెలిసిందే. పాత… Read More
0 comments:
Post a Comment