ఇండోర్: రెండేళ్ల క్రితం మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఓ మహిళా కాంగ్రెస్ కార్యకర్త హత్య జరిగింది. ఆ హత్య నుంచి తప్పించుకునేందుకు నిందితులు దృశ్యం సినిమా తరహాలో పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేశారు. హత్య కేసులో నిందితులు భారతీయ జనతా పార్టీ నాయకులు, అతని ముగ్గురు కొడుకులు, మరో వ్యక్తి ఉన్నారు. మొత్తం ఐదుగురిని పోలీసులు అరెస్ట్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SOg7ko
దృశ్యం సినిమా తరహాలో 22 ఏళ్ల యువతిని చంపిన తండ్రీ కొడుకులు: అసలేం జరిగిందంటే?
Related Posts:
అన్నీ అపశకునాలే: ప్రతికూల పరిస్థితుల మధ్య సొంత నియోజకవర్గానికి చంద్రబాబుచిత్తూరు: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. కాస్సేపట్లో చిత్తూరు జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. తన సొంత నియోజకవర్… Read More
దిల్లీ అల్లర్లకు ఏడాది.. అంకిత్ శర్మ, రతన్లాల్ కుటుంబాలు ఇప్పుడెలా ఉన్నాయి.. వారేమంటున్నారుClick here to see the BBC interactive ‘‘ఒక్క నిమిషం ఆగండి. నేను మేడ మీదకు వెళ్తాను. ఇక్కడ మాట్లాడాలంటే పిల్లలున్నారు. నేను వారి ముందు ఏడవకూడదు’’ అన్నా… Read More
గుంటూరు డిగ్రీ విద్యార్థిని హత్యోదంతంపై దుమారం: స్పందించిన జగన్: 21 రోజుల్లో నిందితుడికి..!గుంటూరు: గుంటూరు జిల్లాలో డిగ్రీ విద్యార్థిని అనూష హత్యోదంతం.. కలకలం రేపుతోంది. విద్యార్థి సంఘాల ప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు ఆందోళన చేపట్టారు.… Read More
విష్ణువర్ధన్ రెడ్డిపై చెప్పుతో దాడి చేసిన వ్యక్తి టీడీపీ కార్యకర్తేనట: సోము ఏం చెబుతున్నారు?అమరావతి: ఓ ప్రైవేట్ న్యూస్ ఛానల్ నిర్వహించిన డిబేట్ సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ ప్రధాన కార్యదర్శి ఎస్ విష్ణువర్ధన్ రెడ్డిపై అమరావతి ప్రాంత… Read More
పంచాయతీ ఫలితాలతో చంద్రబాబు మైండ్ బ్లాంక్: టీడీపీకి ఎండ్ కార్డ్ అంటూ మంత్రి సురేష్అమరావతి: కుట్రలు, కుతంత్రాలతో ఏదోరకంగా విజయం సాధించాలని ప్రయత్నించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చతికిలపడ్డారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఎద్… Read More
0 comments:
Post a Comment