2008 ముంబై మారణహోమంకు సంబంధించిన కేసులో ప్రధాన సూత్రధారి తహ్వుర్ హుస్సేన్ రానా ప్రస్తుతం అమెరికా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ కేసులో దోషిగా తేలడంతో అమెరికా కోర్టు ఆయనకు 14 ఏళ్లు జైలు శిక్ష విదించింది. ఈ క్రమంలోనే విచారణ కోసం రానాను భారత్కు రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. రానాను విచారణ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2FrUfbr
భారత్కు ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి రానా..?
Related Posts:
Karnam Malleswari : ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ తొలి వీసీగా కరణం మల్లీశ్వరి...ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రముఖ వెయిట్ లిఫ్టర్,పద్మశ్రీ కరణం మల్లీశ్వరి(46) ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్(వీసీ)గా నియమితులయ్యారు. ఈమేరక… Read More
ప్రభుత్వంలో పదవులు ఇప్పిస్తానని... సీఎం కేసీఆర్ కార్యదర్శి పేరుతో మోసాలు...తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యదర్శినని చెప్పుకుంటూ మాయ మాటలతో వసూళ్లకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం పేషిలో కార్… Read More
14 రాజకీయ పార్టీ ప్రతినిధులతో మోడీ మీట్.. కశ్మీర్లో సెక్యూరిటీ అలర్ట్జమ్ము కశ్మీర్.. పైకి సుందరంగా కనిపిస్తోన్న టెన్షన్.. టెన్షన్. రాష్ట్రంగా ఉంటే భద్రత కల్పించలేమని భావించి మోడీ సర్కార్ కేంద్రపాలిత ప్రాంతం చేసింది. అప్… Read More
ఏడాదిన్నర చిన్నారిపై 30 ఏళ్ల వ్యక్తి హత్యాచారం... ఉత్తరప్రదేశ్లో వెలుగుచూసిన దారుణం...ఉత్తరప్రదేశ్లో దారుణం వెలుగుచూసింది. ఏడాదిన్నర వయసున్న ఓ బాలిక హత్యాచారానికి గురైంది. 30 ఏళ్ల ఓ వ్యక్తి బాలికపై అత్యాచారానికి పాల్పడటంతో తీవ్ర రక్తస్… Read More
కేసీఆర్ అహంకారం వంచుతాం: ఈటల రాజేందర్సీఎం కేసీఆర్ అహంకారాన్ని అంతం చేసే ప్రజాతీర్పు హుజూరాబాద్ ఉపఎన్నికలో బీజేపీ రానుందని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. తెలంగాణ… Read More
0 comments:
Post a Comment