Monday, January 14, 2019

భారత్‌కు ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి రానా..?

2008 ముంబై మారణహోమంకు సంబంధించిన కేసులో ప్రధాన సూత్రధారి తహ్వుర్ హుస్సేన్ రానా ప్రస్తుతం అమెరికా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ కేసులో దోషిగా తేలడంతో అమెరికా కోర్టు ఆయనకు 14 ఏళ్లు జైలు శిక్ష విదించింది. ఈ క్రమంలోనే విచారణ కోసం రానాను భారత్‌కు రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. రానాను విచారణ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2FrUfbr

Related Posts:

0 comments:

Post a Comment