ఎవరి కంప్యూటర్నైనా లేదా సోషల్ మీడియానైనా పర్యవేక్షించి సమాచారం తీసుకోవచ్చని ఆ బాధ్యతను పలు కేంద్ర సంస్థలకు అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలపై సుప్రీంకోర్టు అడ్డు చెప్పింది. ఈ మేరకు కేంద్రప్రభుత్వానికి నోటీసులు పంపింది. ఒకరి వ్యక్తిగత విషయాలకు సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా కానీ ఇతర ఎలక్ట్రానిక్ డివైస్లపై కానీ పర్యవేక్షించడం సరికాదని
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2FARunN
కేంద్ర సంస్థలు కంప్యూటర్లను పర్యవేక్షించడం కరెక్టేనా...కేంద్రానికి సుప్రీం నోటీసులు
Related Posts:
‘జూ. ఎన్టీఆర్నూ వదల్లేదు.. టీడీపీ, బాలకృష్ణ ఆఫీస్ నుంచే దుష్ప్రచారం’అమరావతి: ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సోషల్ మీడియాలో తప్పుడు రాతలు రాయించింది టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కాదా అని ప్రశ్నించ… Read More
నీట్ పరీక్ష స్కామ్: కేంద్రానికి మద్రాస్ హైకోర్టు నోటీసులుచెన్నై: నీట్ స్కామ్ ఒక్క తమిళనాడు ప్రభుత్వందే తప్పిదం అని చెప్పేందుకు లేదని మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది. దీన్ని సుమోటోగా స్వీకరించిన మద్రాస్ హై… Read More
టీఆర్ఎస్ ప్రభుత్వానికి గిన్నిస్ ఖాయం.. రేవంత్ రెడ్డి జోస్యం..! ఎందుకంటే..!!హైదరాబాద్ : టీఆర్టీ ఫలితాలు వెల్లడించి రెండు సంవత్సరాలు పూర్తవుతున్నా.. ఎంపికైన అభ్యర్థులకు ఇప్పటిదాకా నియామక ఉత్తర్వులు ఇవ్వకపోవడం శోచనీయం అన్నారు క… Read More
బెంగళూరులో ఉంటే అనంతలో కేసు ఎలా పెడతారు?: డీజీపీకి జనసేనఅమరావతి: అనంతపురం జిల్లా ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తమ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన చిలకం మధుసూదనరెడ్డిపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని జ… Read More
ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభుత్వ వైఫల్యమే, కేసీఆర్పై లక్ష్మణ్ విసుర్లుసీఎం కేసీఆర్పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆర్టీసీ కార్మికుల గోడును పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కార్మికుల … Read More
0 comments:
Post a Comment