హైదరాబాద్ : తెలంగాణ-ఆంద్రప్రదేశ్ రాజకీయాలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. తెలంగాణ ముందస్తు ఎన్నికల సందర్బంగా చెలరేగిన ఉద్వేగ పరిస్థితులు ఆరని చిచ్చులా రగులుతూనే ఉన్నాయి. ముందస్తు ఎన్నికలు ముగిసిన తర్వాత చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని పదే పదే తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పేర్కొనడం, ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటు కోసం ఢిల్లీ పర్యటన తర్వాత చంద్రశేఖర్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2FtDnQO
భీమవరంలో తెలంగాణ మాజీ మంత్రి..! పందేల కోసమా..? పంతాల కోసమా..?
Related Posts:
బాలికపై పైశాచికం .. జనానాంగంపై బ్లేడుతో కోసి రేప్.. యూట్యూబ్ లో వీడియోభాగ్యనగరం ఒక బాలికను కాపాడలేని అభాగ్యనగరంగా మారింది. మహిళా దినోత్సవాన వెలుగులోకి వచ్చిన ఒక ఘటన అమ్మాయిల రక్షణను మరోసారి ప్రశ్నిస్తోంది. నిర్భయ ఉదంతాన్… Read More
రూల్ ఈజ్ రూల్ .. నిబంధనలకు విరుద్ధంగా తలసాని ఫ్లెక్సీలపై జీహెచ్ఎంసీ ఫైర్ .. 25 వేలు జరిమానారూల్ ఈజ్ రూల్ .. రూల్ ఫర్ ఆల్ అంటున్నారు జీహెచ్ ఎంసీ అధికారులు. అధికార పార్టీ కి చెందిన మంత్రి అయినా సరే నిబంధనలు పాటించకుంటే వదిలేదే లేదు అని చెప్తున… Read More
తుపాన్ తో కూలిన ఇల్లు, పెద్ద దిక్కు కన్నుమూత .. చేసిన అప్పు తీర్చలేక చాకిరీకి బాలుడుచెన్నై : ప్రక్రతి ఆ ఇంటిపై పగబట్టింది. తుపాన్ బీభత్సంతో నీడనిచ్చే ఇల్లు కూలింది. ఇంటి పెద్ద తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. అంత్యక్రియలకు డబ్బుల్లేని… Read More
వియ్యంకుడివే కావచ్చు..కానీ : తలసానికి పుట్టా సుధాకర్ హెచ్చరిక..!ఏపి ముఖ్యమంత్రి..తెలంగాణ ముఖ్యమంత్రి ల మధ్య సాగుతున్న పొలిటికల్ వార్ ఇప్పుడు ఆ పార్టీల్లోని నేతల మధ్య సంబంధాలపైనా ప్రభావం చూపుతున్నాయి. ఎన్నిక… Read More
ఏపీ విద్యుత్ సంస్థలే బాకీ .. రూ.2400 కోట్లు ఇవ్వాలన్న ట్రాన్స్ కో సీఎండీహైదరాబాద్ : ఏపీ విద్యుత్ సంస్థలపై టీఎస్ ట్రాన్స్ కో తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఒక అబద్ధాన్ని పదే పదే వల్లెవేస్తే .. నిజం కాదని గుర్తుంచుకోవాలని సూచ… Read More
0 comments:
Post a Comment