న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికల ఫలితాలతో విపక్షాలన్నీ ఆందోళనకు గురవుతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కమల వికాసానికి అడ్డుకునేందుకు పాట్లు పడుతున్నారు. ఎన్నికలకు ముందు బీరాలు పలికిన నేతలు .. ఇప్పుడు ఎన్డీఏ సర్కార్ లక్ష్యంగా విమర్శలు చేస్తూ .. తమ ప్రాబల్యాన్ని చాటే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా కేంద్రంపై విమర్శల పర్వానికి మరింత పదునుపెట్టారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ZaZLFk
ఆయుష్మాన్ భారత్ వర్సెస్ ఆరోగ్య పథకం : తమ స్కీం పదిరెట్లు మేలన్న కేజ్రీవాల్
Related Posts:
ఎఫ్ 16 శకలం మా భూబాగంలో ఎందుకు పడింది : నిర్మలా సీతారామన్ఫారిన్ పాలసీ మ్యాగజైన్ మరోసారి పరిశీలించాలి ,నిర్మాలా సీతారామన్ పాకిస్తాన్ కు చెందిన ఏఫ్ 16 విమానాలపై అమేరికాకు చెందిన ఫారిన్ పాలసీ కథనంపై కేంద్ర రక్ష… Read More
కవిత గెలుపుకోసం కేసీఆర్ పాచికనా?.. మండవకు గులాబీ తీర్థం పక్కా స్కెచ్చేనా?నిజామాబాద్ : పక్కా స్కెచ్ వేస్తారు. సమయానికి సరైన నిర్ణయం తీసుకుంటారు. అంతవరకు పెద్దగా పట్టించుకోని విషయాలను సైతం.. తనకు అవసరమని భావిస్తే అప్పటికప్పుడ… Read More
నా పైసలతోనే నేను యాగం చేసుకుంటే నీకేం నొప్పి : సీఎం కేసీఆర్నా పైసలతోనే నేను యాగం చేసుకుంటే ప్రధానికేమి ఇబ్బంది , ఆయన కూడ యాగానికి వస్తే ఇంత ప్రసాదం ఇచ్చే వాడినని అన్నారు సీఎం కేసిఆర్ నిర్మల్ జిల్లాలో ఆయన ఎన్ని… Read More
వైఎస్ జగన్..లేటెస్ట్ సెన్సేషన్! దుమ్ము రేపుతున్న బిత్తిరి సత్తి పాటఅమరావతి: బిత్తిరి సత్తి. రెగ్యులర్ గా టీవీ చూసే వారికి పరిచయం అక్కర్లేని పేరు ఇది. విభిన్న హావాభావాలు, విచిత్రమైన గెటప్ తో కనిపిస్తూ, తెలంగాణ యాసలో మా… Read More
కవితక్క@ 500000, ఎన్ఆర్ఐల యాగంఎన్నికల్లో గెలవాలంటే ప్రజాబలంతోపాటు , దైవసంకల్పం కూడ ఉండాలని అభ్యర్థులు బలంగా నమ్ముతారు.ఇందులో భాగంగానే నామినేషన్లు వేసేటప్పుడు మంచి ముహుర్తాలు సైతం చ… Read More
0 comments:
Post a Comment