ఏపీ ముఖ్యమంత్రి జగన్ గవర్నర్ నరసింహన్తో భేటీ అయ్యారు. తాను ఎంపిక చేసుకున్న టీం వివరాలతో జాబితాను గవర్నర్కు అందచేసారు. జగన్ తన తొలి కేబినెట్లో 25 మందికి అవకాశం కల్పించారు. ఎస్సీ-ఎస్టీ-బీసీ-మైనార్టీ-కాపు వర్గాలకు 50 శాతానికి పైగా మంత్రి పదవులు కేటాయించారు. స్పీకర్ పదవి సైతం బీసీ వర్గానికి ఖరారు చేసారు. గవర్నర్ నరసింహన్ శనివారం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WpQUCG
గవర్నర్కు మంత్రుల జాబితా: ఆమోదించిన నరసింహన్: స్వయంగా ఫోన్ చేసి సమాచారం..!
Related Posts:
శరద్ పవార్ పంచ్: కూటమి గురించి సోనియాతో చర్చించలేదు, 170 సీట్లు ఎక్కడివి..?మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు అంశంపై మహా ట్విస్టులు నెలకొంటున్నాయి. కాంగ్రెస్-ఎన్సీపీ-శివసేన కూటమి అధికారం చేపట్టబోతుందని, కనీస ఉమ్మడి ప్రణాళికపై కూడ… Read More
‘లింగమనేని ఎస్టేట్స్ దివాళా’: ఎల్ఈపీఎల్ అధినేత రమేష్ క్లారిటీ ఇచ్చేశారుహైదరాబాద్: లింగమనేని ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్(ఎల్ఈపీఎల్) కంపెనీ దివాలా తీసినట్లు వస్తున్న వార్తలపై ఎల్ఈపీఎల్ కంపెనీ అధినేత లింగమనేని రమేష్ స్పష్టతన… Read More
చనిపోయిన చిన్నారి దేవుడి ముందు పెట్టి.. బతికొస్తుందని.. దారుణంగా తల్లిదండ్రుల నిర్వాకంశాస్త్ర, సాంకేతి పరిజ్ఞానం ఎంత డెవలప్ అయినా కొందరిలో మూఢ విశ్వాసాలు మాత్రం తగ్గడం లేదు. దేవుడు అని, అభూత కల్పనలను కూడా గుడ్డిగా నమ్మేస్తున్నారు. భగవంత… Read More
పవన్ కళ్యాణ్..మన్మధుడిని ఫాలో అయ్యారు: పవిత్ర బంధంలో అక్రమ బంధం : రిటైర్డ్ ఐపీయస్ ఇక్బాల్..!ముఖ్యమంత్రి జగన్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వివాహాల గురించి కామెంట్లు చేయటం..రాజకీయంగా రచ్చ మరవక ముందే వైసీపీ నేత మరోసారి కీలక వ్యాఖ్యలు చేసారు. రిటైర్… Read More
ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన బిల్ గేట్స్న్యూఢిల్లీ: ప్రపంచ అత్యంత సంపన్నుడు, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ భారతదేశానికి మూడు రోజుల పర్యటన నిమిత్తం వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమం… Read More
0 comments:
Post a Comment