ఏపీ ముఖ్యమంత్రి జగన్ గవర్నర్ నరసింహన్తో భేటీ అయ్యారు. తాను ఎంపిక చేసుకున్న టీం వివరాలతో జాబితాను గవర్నర్కు అందచేసారు. జగన్ తన తొలి కేబినెట్లో 25 మందికి అవకాశం కల్పించారు. ఎస్సీ-ఎస్టీ-బీసీ-మైనార్టీ-కాపు వర్గాలకు 50 శాతానికి పైగా మంత్రి పదవులు కేటాయించారు. స్పీకర్ పదవి సైతం బీసీ వర్గానికి ఖరారు చేసారు. గవర్నర్ నరసింహన్ శనివారం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WpQUCG
గవర్నర్కు మంత్రుల జాబితా: ఆమోదించిన నరసింహన్: స్వయంగా ఫోన్ చేసి సమాచారం..!
Related Posts:
జనతా కర్ఫ్యూ ఎఫెక్ట్ ... వైన్స్ బంద్ .. సండే మందుబాబులకు షాక్ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపుకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల నుండి , వివిధ రాజకీయ పార్టీల నుండి కూడా సానుకూల స్పందన వస్తుంది. అందరూ ముక్త కంఠంతో జ… Read More
చప్పట్లు కొట్టడం వల్ల ఫాయిదా ఉండదు... మోదీకి రాహుల్ గాంధీ కౌంటర్..కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలే పరిస్థితి తలెత్తింది. దీనికి భారత్ కూడా మినహాయింపు కాదు. వర్తక,వాణిజ్య వ్యా… Read More
151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.. ఏం లాభం: కరోనాను అడ్డుకోలేకపోయారు: జగన్పై వర్ల రామయ్య నిప్పులుగుంటూరు: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ అభ్యర్థి వర్ల రామయ్య మరోసారి ఉగ్రరూపాన్ని దాల్చారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్పై నిప్పులు చెరిగార… Read More
ఇదిగో... తనే.. నా రియల్ లైఫ్ హీరో.. నారా లోకేష్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ఎప్పుడూ పొలిటికల్ ట్వీట్స్ కనిపించే టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ట్విట్టర్లో ఇవాళ ఆయన కుమారుడి ఫోటోతో ట్వీట్ కనిపించింది. శనివారం(మార్చి 21) తనయుడు న… Read More
కరోనా: యూపీ సీఎం కీలక నిర్ణయం: 36లక్షల మంది కూలీలకు రూ. 1000 సాయంలక్నో: కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో దేశంలోని అన్ని రాష్ట్రాలు ముందస్తు చర్యలు చేపడుతున్నాయి. అయితే, కరోనాను వ్యాపించకుండా షాపింగ్ మాల్స్,… Read More
0 comments:
Post a Comment