ఏపీ ముఖ్యమంత్రి జగన్ గవర్నర్ నరసింహన్తో భేటీ అయ్యారు. తాను ఎంపిక చేసుకున్న టీం వివరాలతో జాబితాను గవర్నర్కు అందచేసారు. జగన్ తన తొలి కేబినెట్లో 25 మందికి అవకాశం కల్పించారు. ఎస్సీ-ఎస్టీ-బీసీ-మైనార్టీ-కాపు వర్గాలకు 50 శాతానికి పైగా మంత్రి పదవులు కేటాయించారు. స్పీకర్ పదవి సైతం బీసీ వర్గానికి ఖరారు చేసారు. గవర్నర్ నరసింహన్ శనివారం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WpQUCG
గవర్నర్కు మంత్రుల జాబితా: ఆమోదించిన నరసింహన్: స్వయంగా ఫోన్ చేసి సమాచారం..!
Related Posts:
5 మంది రాజీనామాలు ఓకే, 8 మంది రెబల్స్ కు స్పీకర్ షాక్, మరో అవకాశం, లక్కీచాన్స్ !బెంగళూరు: రాజీనామాలు చేసిన 13 మంది ఎమ్మెల్యేల్లో 5 మంది రాజీనామాలు చట్టపరంగా ఉన్నాయని కర్ణాటక స్పీకర్ రమేష్ కుమార్ అన్నారు. 8 మంది రాజీనామా లేఖలు చట్ట… Read More
శభాష్ బాల.. నదిలోకి దూకి తల్లి బిడ్డలను కాపాడిన 11 ఏళ్ల బుడ్డోడుఅసోం : 11 ఏళ్ల బాలుడు సాహసం చేశాడు. తన కళ్ల ముందు నదిలో కొట్టుకుపోతున్న తల్లిబిడ్డలను కాపాడాడు. అసోంలో విరివిగా కురుస్తున్న వర్షాలతో వరద ప్రభావం తీవ్ర… Read More
కనిపించని లగడపాటి..! ఎటుపోయెనో సర్వేల ఘనాపాటి..!!అమరావతి/హైదరాబాద్ : లగడపాటి రాజగోపాల్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం ఉండదు. సర్వేలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపి, తర్వాత నెలన్నర నుంచి పత్తా… Read More
ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ 1000 కోట్లు ....!?కర్ణాటకలో రాజీనామ చేసిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ వెయ్యి కోట్ల రుపాయలను ఖర్చు చేస్తుందని జేడీఎస్ తీవ్ర ఆరోపణలు చేసింది. మోడీ ,అమిత్ షాలు … Read More
ముఖ్యమంత్రి కోసం గవర్నర్: నరసింహన్ ఆకస్మిక పర్యటన వెనుక: జగన్తో భేటీ..అదే కారణమా..గవర్నర్ నరసింహన్ ఆకస్మికంగా ఏపీ పర్యటనకు వచ్చారు. కేవలం ముఖ్యమంత్రితో సమావేశానికే పరిమితం అయ్యారు. దాదాపు గంట పాటు సీఎం జగన్తో బేటీ… Read More
0 comments:
Post a Comment