ఏపీ ముఖ్యమంత్రి జగన్ గవర్నర్ నరసింహన్తో భేటీ అయ్యారు. తాను ఎంపిక చేసుకున్న టీం వివరాలతో జాబితాను గవర్నర్కు అందచేసారు. జగన్ తన తొలి కేబినెట్లో 25 మందికి అవకాశం కల్పించారు. ఎస్సీ-ఎస్టీ-బీసీ-మైనార్టీ-కాపు వర్గాలకు 50 శాతానికి పైగా మంత్రి పదవులు కేటాయించారు. స్పీకర్ పదవి సైతం బీసీ వర్గానికి ఖరారు చేసారు. గవర్నర్ నరసింహన్ శనివారం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WpQUCG
Friday, June 7, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment