ఢిల్లీ : దాయాదికి చుక్కలు చూపించింది భారత సైన్యం. 40 మందికి పైగా జవాన్లను పొట్టన పెట్టుకుంటే చూస్తూ కూర్చుంటామా అనే రీతిలో జవాబిచ్చింది. శాంతి శాంతి అని కూర్చుంటే.. కవ్వింపు చర్యలతో రెచ్చగొడుతున్న టెర్రరిస్టుల అంతం చూసి పాకిస్థాన్ కు అశాంతి మిగిల్చింది. సాహసోపేతమైన దాడికి పథక రచన చేసి గురి చూసి దెబ్బ కొట్టింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Sx1LE0
ధనాధన్ 'ధనోవా'.. ఉగ్రశిబిరాలపై దాడుల్లో ఆయనే కీలకమా?
Related Posts:
సున్నీ వక్ఫ్ బోర్డు సంచలన నిర్ణయం: సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం..దానికి బాబ్రీ పేరు పెడతాం?న్యూఢిల్లీ: చారిత్రాత్మకమైన అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం హిందువులకు అనుకూలంగా తీర్పు ఇవ్వడాన్ని వ్యతిరేకిం… Read More
ayodhya verdict:ముందు రామమందిరం, తర్వాతే ప్రభుత్వం, బీజేపీపై శివసేన విసుర్లుబీజేపీపై శివసేన తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఆ పార్టీకి మందిరాలే ముఖ్యమని మండిపడింది. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే సోయి లేదని.. కానీ అయోధ్య… Read More
అయోధ్య తీర్పుకు ముందే మృతి చెందిన రామమందిరం ప్రముఖ శిల్పి, చివరి కోరిక!లక్నో: ప్రాణాలు పోయే వరకు తాను రామమందిరం కోసం రాతి శిల్పాలు చెక్కుతానని, ప్రాణం పోయేలోపు రామమందిరం నిర్మాణం కళ్లారా చూస్తానని ఎదురు చూసిన ప్రముఖ శిల్ప… Read More
ayodhya verdict:కరసేవకుల పోరాట ఫలితమే, సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు, రాజ్, ఉద్దవ్అయోధ్య వివాదాస్పద భూమిపై సుప్రీంకోర్టు తీర్పును రాజకీయ పార్టీలు ముక్తకంఠంతో స్వాగతిస్తున్నాయి. దేశ చరిత్రలో నవంబర్ 9వ తేదీ నిలిచిపోతుందని చెప్తున్నాయి… Read More
గాంధీల స్వయం కృతాపరాధమే ఎస్పీజీ తొలగింపుకు కారణమా...?ఎంపీ , ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆయన కుటుంబం చేసుకున్న స్యయం కృతాపరాధమే వారి బద్రత కుదింపుకు కారణమైందా.... ఎస్పీజీ భద్రతా వలయాన్ని వదిలి వం… Read More
0 comments:
Post a Comment