చైనా: పుల్వామా ఉగ్రదాడుల తర్వాత భారత్ పాక్ పై చేసిన సర్జికల్ స్ట్రైక్స్ 2 సమర్థించుకున్నారు విదేశాంగా మంత్రి సుష్మా స్వరాజ్. ప్రస్తుతం చైనాలో పర్యటిస్తున్న ఆమె చైనా విదేశాంగా మంత్రి వాంగ్ యి వుజెన్తో సమావేశమయ్యారు. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆమె చైనాను కోరారు. రష్యా ఇండియా చైనా సమావేశంలో పాల్గొనేందుకు సుష్మా స్వరాజ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SuwGRB
పాక్కు చెప్పి చూశాం వినలేదు ..ఇప్పుడు అనుభవిస్తోంది: సర్జికల్ స్ట్రైక్స్ పై చైనాలో సుష్మా
Related Posts:
అప్పుడు గుజరాత్ లో సీఎం,హోం వారే.. ఇప్పుడు ప్రధాని,హోం వీరే..! మోదీ. షా యే ఫెవికాల్ కా జోడీ హై..!!ఢిల్లీ/హైదరాబాద్ : వారిద్దరూ ఇప్పుడు దేశాన్ని ఏలుతున్న నేతలు. రాజకీయాల్లో హేమా హేమీలను, రాజకీయ ఉద్దండులు మట్టికరిపించని నేతలు. వారే ఒకరు మోదీ మరోకరు అ… Read More
చిరుత దాడులపై స్పందించని అటవీ శాఖ! చంపి... కోయ్యకు చెక్కిన జనం!అస్సాం చరాయిడియో జిల్లాలోని గ్రామస్థులు చిరుత పులిని చంపి, గ్రామంలోని కోయ్యకు తగించారు. అనంతరం దాని గోళ్లను పీకేశారు. కాగా చిరుత గ్రామంలోని పలువురిపై … Read More
క్యాబినెట్లో రాథోడ్కు దక్కని బెర్త్, ఈ సారి మరో బాధ్యత ? కారణమిదేనా ?న్యూఢిల్లీ : మోడీ 2.0 క్యాబినెట్లో చోటు దక్కకున్న ఏం నిరాశ పడలేదు మాజీ కేంద్రమంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్. తనపై నమ్మకం ఉంచి తొలి క్యాబినెట్లో బెర… Read More
వాయనాడ్లో మకాం: వచ్చేనెల వెళ్లనున్న రాహుల్ గాంధీన్యూఢిల్లీ: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ త్వరలో కేరళలోని వాయనాడ్కు వెళ్లనున్నారు. కొద్దిరోజుల పాటు అక్కడే మకాం వేయనున… Read More
లంచం అడిగితే సమాచారం ఇవ్వండి: సీఎం ఆశయాలకు అనుగుణంగా పని చేస్తాం..!ఎవరైనా లంచాలు అడిగితే తమకు వెంటనే సమాచారం ఇవ్వాలని..తక్షణం స్పందిస్తామని ఏసీబీ నూతన డీజీగా బాధ్యతలు స్వీకరించిన కుమార్ విశ్వజిత్ స్పష్టం… Read More
0 comments:
Post a Comment