Wednesday, February 27, 2019

పాక్ వక్రబుద్ధి ... భారత్ సర్జికల్ స్ట్రైక్ చేసి కొన్ని గంటలైనా కాక ముందే కవ్వింపు చర్యలు

భారత్ సర్జికల్ స్ట్రైక్ చేసి ఉగ్ర మూకలను అంతమొందించింది. పుల్వామా ఘటనకు ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్థాన్‌ ఉగ్రమూకలను అంతమొందించి పది గంటలైనా కాకముందే.. మళ్ళీ పాకిస్థాన్ తన వక్రబుద్ధిని ప్రదర్శించింది. సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరచి భారత దళంపై కవ్వింపు చర్యలకు పాల్పడింది. జమ్మూకశ్మీర్‌ సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి పాక్‌

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XsHGCs

Related Posts:

0 comments:

Post a Comment