భారత్ సర్జికల్ స్ట్రైక్ చేసి ఉగ్ర మూకలను అంతమొందించింది. పుల్వామా ఘటనకు ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్థాన్ ఉగ్రమూకలను అంతమొందించి పది గంటలైనా కాకముందే.. మళ్ళీ పాకిస్థాన్ తన వక్రబుద్ధిని ప్రదర్శించింది. సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరచి భారత దళంపై కవ్వింపు చర్యలకు పాల్పడింది. జమ్మూకశ్మీర్ సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి పాక్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XsHGCs
పాక్ వక్రబుద్ధి ... భారత్ సర్జికల్ స్ట్రైక్ చేసి కొన్ని గంటలైనా కాక ముందే కవ్వింపు చర్యలు
Related Posts:
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఢిష్యూం ఢిష్యూం, బళ్లారి జిల్లా మైనింగ్ గొడవలు, పెత్తనం ఎక్కువ చేశారు !బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల ముష్టి యుధ్దం వెనుక పెద్ద కథ ఉందని సమాచారం. పక్క నియోజక వర్గాల మీద ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ పెత్తనం చెలాయిం… Read More
రిసార్టులో కాంగ్రెస్ ఎమ్మెల్యేల ముష్టి యుధ్దం: అసలు ఏం జరిగిందంటే, చంపేస్తారు: ఆనంద్ సింగ్ !బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేల రిసార్టు ముష్టియుధ్దం ఆ పార్టీ నాయకులకు తల నొప్పిగా తయారైయ్యింది. దాడిలో తీవ్రగాయాలై బెంగళూరులోని శేషాధ్రిపురం … Read More
పెళ్లి పీటలెక్కనున్న పటీదార్ ఉద్యమనేత, 27న హార్ధిక్ పటేల్ 'పెళ్లి'అహ్మదాబాద్ : గుజరాత్ పటీదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ ఇంట పెళ్లి బాజా మోగనుంది. ఈనెల 27న పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమయ్యాడు. చిన్ననాటి స్నేహితురాలు … Read More
మమత ఇలాఖాలో కమలాధిపతి... రెండు బహిరంగ సభల్లో పాల్గొననున్న అమిత్ షాకోల్కతా: లోక్సభ ఎన్నికలకు మూడు నెలల సమయం ఉండగా... బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఈ రోజు పశ్చిమ బెంగాల్ నుంచి తన ప్రచారాన్ని మొదలు పెట్టనున్నారు. బ… Read More
దారులన్నీ అటువైపే..! కుంభమేళాకు పోటెత్తిన జనంఅలహాబాద్ : కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. దేశవిదేశాల నుంచి ప్రయాగ్ రాజ్ (అలహాబాద్) కు క్యూ కడుతున్నారు. పుష్య పౌర్ణమి సందర్భంగా సోమవారం ఒక్కరోజే… Read More
0 comments:
Post a Comment