Wednesday, February 27, 2019

వీఆర్వోలకు లంచం ఇవ్వాలని రైతుల భిక్షాటన.. భూపాలపల్లి ఘటన మరువకముందే మరో అవినీతి భాగోతం

తెలంగాణ సర్కార్ రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్న నేపథ్యంలో తాతల కాలం నుండి సాగుచేస్తున్న భూములకు పట్టాదారు పాసు పుస్తకాలు లేని రైతులు వీఆర్వో ల చుట్టూ తిరుగుతున్నారు.దీంతో విఆర్వోలు లంచం ఇస్తేనే పని జరుగుతుందంటూ తెగేసి చెబుతున్నారు. భూపాలపల్లి జిల్లాలో జరిగిన ఘటన మరువకముందే ఇప్పుడు ములుగు జిల్లా వెంకటాపూర్లో అదే తరహా ఘటన చోటు చేసుకుంది. వీఆర్వోల అవినీతి బాగోతం మరోమారు బయటకు వచ్చింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XrdHej

Related Posts:

0 comments:

Post a Comment