తెలంగాణ సర్కార్ రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్న నేపథ్యంలో తాతల కాలం నుండి సాగుచేస్తున్న భూములకు పట్టాదారు పాసు పుస్తకాలు లేని రైతులు వీఆర్వో ల చుట్టూ తిరుగుతున్నారు.దీంతో విఆర్వోలు లంచం ఇస్తేనే పని జరుగుతుందంటూ తెగేసి చెబుతున్నారు. భూపాలపల్లి జిల్లాలో జరిగిన ఘటన మరువకముందే ఇప్పుడు ములుగు జిల్లా వెంకటాపూర్లో అదే తరహా ఘటన చోటు చేసుకుంది. వీఆర్వోల అవినీతి బాగోతం మరోమారు బయటకు వచ్చింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XrdHej
వీఆర్వోలకు లంచం ఇవ్వాలని రైతుల భిక్షాటన.. భూపాలపల్లి ఘటన మరువకముందే మరో అవినీతి భాగోతం
Related Posts:
వైశాఖ పూర్ణిమ ప్రాధాన్యత ఏంటి.. వ్రతం చేసేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి..?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
శ్రీ కూర్మ జయంతి: శ్రీమహావిష్ణువు యొక్క రెండవ అవతారం..శ్రీకూర్మం పుణ్యక్షేత్రం ఎక్కడ ఉంది..?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
నేడే సంపూర్ణ చంద్రగ్రహణం-సూపర్మూన్గా కనువిందు-భారత్లో ఏ టైమ్లో ఎక్కడెక్కడ కనిపిస్తుందంటే...ఆకాశంలో నేడు అద్భుతం సాక్షాత్కరించబోతుంది. సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనున్న నేపథ్యంలో చంద్రుడు సూపర్ మూన్గా దర్శనమివ్వనున్నాడు. భారత కాలమానం ప్రకారం మధ… Read More
అదానీ సెజ్లో గంగవరం పోర్టు విలీనం... ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం...రాష్ట్రంలోని కీలక పోర్టుల్లో ఒకటైన విశాఖ గంగవరం పోర్టు లిమిటెడ్ను(జీపీఎల్) అదానీ పోర్ట్స్ స్పెషల్ ఎకనమిక్ జోన్ లిమిటెడ్(ఏపీసెజ్)లో విలీనం చేసేందుకు … Read More
చనిపోయిన వారింటికి పరమార్శకు వెళ్ళాలంటే శాస్త్ర నిబందనలు ఉన్నాయాడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
0 comments:
Post a Comment