Wednesday, February 27, 2019

మున్సిపల్‌ కమిషనర్‌ సహా నలుగురి దుర్మరణం : ముగ్గురి పరిస్థితి విషమం

ఎన్నికల విధుల‌కు వెళ్లి వ‌స్తూ అధికారిక విధుల్లోనే ఉన్న న‌లుగురు మృత్యువాత ప‌డ్డారు. అనంతపురం జిల్లా కణేకల్లు మండలం నల్లంపల్లి-వీరాపురం గ్రామాల మధ్య బసయ్యతోట సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రాయదుర్గం మున్సిపల్‌ కమిషనర్‌ సహా మరో ముగ్గురు దుర్మరణం చెందారు. న‌లుగురు మృతి..ముగ్గురి ప‌రిస్థితి విష‌మంరాయదుర్గం మున్సిపల్‌ కమిషనర్‌ షేక్‌ ఇబ్రహీం సాహెబ్‌ ఎన్నికల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2StPccT

Related Posts:

0 comments:

Post a Comment