పశ్చిమ బెంగాల్ : బెంగాల్లో జరుగుతున్న డాక్టర్ల సమ్మె అప్పుడే పుట్టిన బిడ్డ ప్రాణాలు తీసింది. ఇప్పటికే డాక్టర్ల సమ్మెతో పలువురు రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర సేవల సమయంలో డాక్టర్లు దగ్గర లేకపోవడంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ప్రముఖ బెంగాలీ దినపత్రిక ఆనంద్ బజార్ పత్రిక విడుదల చేసిన ఫోటోలు చూస్తే గత
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RftlXq
లోకాన్ని చూడకముందే కానరానిలోకాలకు చిన్నారి: డాక్టర్ల సమ్మెతో అప్పుడే పుట్టిన బిడ్డ మృతి
Related Posts:
ప్లాస్మా దానం చేసిన దక్కని ఫలితం.. కరోనాతో పోరాడి ఓడిన బాచుపల్లి ఎస్సై..కరోనా వల్ల మరో పోలీసు అధికారి చనిపోయారు. వైరస్తో పోరాడి బాచుపల్లి ఎస్సై యూసుఫ్ ప్రాణాలు కోల్పోయారు. కూకట్పల్లి హౌసింగ్బోర్డు ఓ ప్రైవేట్ హాస్పిటల్ల… Read More
ఏపీలో అక్టోబర్ 15 నుంచి కాలేజీలు - సెప్టెంబర్లో సెట్ల పూర్తి- జగన్ ఆదేశాలు...ఏపీలో కరోనా కారణంగా గాడి తప్పిన ఉన్నత విద్యారంగంపై సీఎం జగన్ ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా వల్ల మూతపడిన కాలే… Read More
కరోనాను జయించిన శతాధిక వృద్దురాలు.. ఆరోగ్య రహస్యాలివేనా..?కరోనా వైరస్ వస్తే ధైర్యంగా ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతోంది. కానీ కొందరు మాత్రం భయపడిపోతున్నారు. జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెబుతోన్నా కంగారుపడ… Read More
అయోధ్యలో ప్రధాని నోట జై శ్రీరామ్ కాదు.. జై సియారామ్: ఆసక్తికర కథనం: రెండింటి మధ్య తేడాఅయోధ్య: అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన ప్రసంగాన్ని ఆసక్తిగా పరిశీలించిన వారికి ఓ తేడా కొ… Read More
ఏపీలో కరోనా కేసులు పెరగటానికి టెస్టులే కారణం ... ఆరోగ్య శాఖామంత్రి ఆళ్ళ నానీఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని రాష్ట్రంలో కరోనాకేసులు పెరగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెస్టులు ఎక్కువగా చేస్తున్… Read More
0 comments:
Post a Comment