తిరుగు లేని మెజారీటితో బీజేపీ రెండవ సారి అధికారంలోకి వచ్చిన భారత్తో స్నేహసంబంధాలను కొనసాగించేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం ఉవ్విళ్లూరుతుంది.ఓవైపు పాకిస్థాన్లో ఆర్ధిక సంక్షోభం మరోవైపు ఉగ్రవాదానికి మద్దతు పలుకుతున్న నేపథ్యంలో ప్రపంచ దేశాల మధ్య పాకిస్థాన్ ఏకాకిగా మిగిలి పోతున్న వైనం ఈ రెండింటీ నేపథ్యంలో భారత్తో తిరిగి స్నేహాసంబంధాలను మెరుగు పరుచుకునేందకు పాకిస్థాన్ పలు ప్రయత్నాలను
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2XcvpF6
Friday, June 14, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment