కరోనా వల్ల మరో పోలీసు అధికారి చనిపోయారు. వైరస్తో పోరాడి బాచుపల్లి ఎస్సై యూసుఫ్ ప్రాణాలు కోల్పోయారు. కూకట్పల్లి హౌసింగ్బోర్డు ఓ ప్రైవేట్ హాస్పిటల్లో గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన గత 15 రోజులుగా చికిత్స పొందుతున్నారు. అయితే అతనికి ఇటీవలే ప్లాస్మా థెరపీ కూడా చేయగా.. కోలుకుంటున్నారని ఫ్యామిలీ మెంబర్స్ ఆశించారు. ఎస్సై యూసుఫ్కు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PwBrLc
ప్లాస్మా దానం చేసిన దక్కని ఫలితం.. కరోనాతో పోరాడి ఓడిన బాచుపల్లి ఎస్సై..
Related Posts:
మోదీ-యోగి 75 నిమిషాలు ఏకాంత భేటీ-ఏం చర్చించారు-ఆ సంకేతాలు పంపించేందుకేనా...?ప్రధాని నరేంద్ర మోదీ,ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ల మధ్య శుక్రవారం(జూన్ 11) జరిగిన భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. యోగి ఆదిత్యనాథ్పై బీజ… Read More
Lover: ఇస్లాం మతంలోకి మారలేదని ప్రియురాలి మీద ఫ్రెండ్స్ తో గ్యాంగ్ రేప్, ప్రియుడి స్కెచ్, గర్బవతి !భోపాల్/ముంబాయి/హైదరాబాద్: మైనర్ అమ్మాయికి మాయమాటలు చెప్పిన యువకుడు ఆమెను ప్రేమపేరుతో లొంగదీసుకున్నాడు. అమ్మాయితో నిర్జనప్రదేశాలకు వెళ్లిన ప్రియుడు ఆమె… Read More
ముక్తిని ప్రసాదించే సప్త పుణ్య స్థలం .. ముక్తి పొందాలంటే ఏం చేయాలి..?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నా… Read More
Bring back Rohini Sindhuri: కర్ణాటకలో మార్మోగిపోతోన్న తెలుగు ఐఎఎస్ అధికారిణి పేరుబెంగళూరు: విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరిస్తూ, రాజకీయ నాయకులకు కొరుకుడుపడని కర్ణాటక కేడర్ తెలుగు ఐఎఎస్ అధికారిణి రోహిణి సింధూరి తాజా బదిలీ వ్యవహారం… Read More
కోవిడ్ కాటేసిన మేమున్నాం... కుటుంబానికి రెండేళ్ల జీతం, జాబ్ కూడాకరోనా వైరస్ వల్ల చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు కంపెనీలు అండగా ఉంటున్నాయి. ఆ వరసలో ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ చేరింది. కరోనాతో చనిపోయిన బ్యాంకు ఉద్యోగుల కు… Read More
0 comments:
Post a Comment