కరోనా వల్ల మరో పోలీసు అధికారి చనిపోయారు. వైరస్తో పోరాడి బాచుపల్లి ఎస్సై యూసుఫ్ ప్రాణాలు కోల్పోయారు. కూకట్పల్లి హౌసింగ్బోర్డు ఓ ప్రైవేట్ హాస్పిటల్లో గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన గత 15 రోజులుగా చికిత్స పొందుతున్నారు. అయితే అతనికి ఇటీవలే ప్లాస్మా థెరపీ కూడా చేయగా.. కోలుకుంటున్నారని ఫ్యామిలీ మెంబర్స్ ఆశించారు. ఎస్సై యూసుఫ్కు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PwBrLc
ప్లాస్మా దానం చేసిన దక్కని ఫలితం.. కరోనాతో పోరాడి ఓడిన బాచుపల్లి ఎస్సై..
Related Posts:
స్వర్ణ ప్యాలెస్ మృతుల వివరాలు ఇవే: స్వర్ణ ప్యాలెస్పై ఎఫ్ఐఆర్: రమేష్ ఆసుపత్రిపైనా కేసువిజయవాడ: విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ హోటల్ కోవిడ్ ఆసుపత్రిలో ఆదివారం తెల్లవారు జామున చోటు చేసుకున్న భారీ అగ్నిప్రమాదం ఉదంతంపై నగర పోలీసులు రంగంలోకి ద… Read More
షాకింగ్: విజయవాడ ఘటనపై దర్యాప్తులో కొత్త విషయాలు: అలారం ఉన్నా.. నో ఎన్ఓసీ: అన్నీవిజయవాడ: విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ హోటల్ కోవిడ్ ఆసుపత్రిలో ఆదివారం తెల్లవారు జామున చోటు చేసుకున్న భారీ అగ్నిప్రమాదం ఉదంతాన్ని ప్రభుత్వం తీవ్రంగా పర… Read More
షాకింగ్: ఒకే కుటుంబానికి చెందిన 11 మంది మృతదేహాలు: ప్రాణాలతో ఒకే ఒక్కడు: అసలు ట్విస్ట్ అదేజోధ్పూర్: షాకింగ్.. ఒకే కుటుంబానికి చెందిన 11 మంది అనుమానాస్పద స్థితిలో మరణించిన ఉదంతం ఇది. వారి మృతదేహాలు ఊరి చివరన ఉన్న ఓ పొలంలో లభించాయి. ఆదివారం … Read More
Controversial: ఫాతిమా మాస్టర్ ప్లాన్, పక్కాస్కెచ్ తో లొంగిపోయింది, దేవుడితో గేమ్స్? ఏంటి సంగతి!కొచ్చి/ న్యూఢిల్లీ: ఎదుగుతున్న కొడుకు, కూతురితో అర్దనగ్నంగా శరీరం మీద వాటర్ పెయింటింగ్ వేయించుకుని ఆ వీడియోను ‘బాడీ ఆర్ట్స్ అండడ్ పాలిటిక్స్' పేరుతో స… Read More
అమిత్ షా కు కరోనా నెగటివ్ వట్టిదే - తాజాగా టెస్టు చేయలేదన్న హోం శాఖ - బీజేపీ ఎంపీపై విమర్శలుకేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోగ్య పరిస్థితిపై గందరగోళం తలెత్తింది. కరోనా మహమ్మారి బారిన పడి గుర్గావ్ లోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న ఆయనకు త… Read More
0 comments:
Post a Comment