Monday, June 10, 2019

పాక్‌లో ఉగ్రవాద శిక్షణ శిబిరాల ఎత్తివేత : బాలాకోట్ దాడుల తర్వాత మారిన పరిస్థితి

న్యూఢిల్లీ : నక్కజిత్తుల పాకిస్థాన్ ఆటలను అంతర్జాతీయ సమాజంలో ఎండగడుతున్న భారత్ .. ఉగ్రవాదులకు షెల్టర్ ఇస్తున్నారనే విషయాన్ని బాలాకోట్ దాడులతో రుజువు చేసింది. అగ్రదేశాల నుంచి పాకిస్థాన్‌పై ఒత్తిడి తీసుకురావడంలో భారత్ సక్సెస్ సాధించింది. దౌత్యపరంగా కూడా ప్రెషర్ తీసుకొచ్చి .. పాకిస్థాన్‌ను ఊపిరాడనీయడం లేదు. దీంతో దాయాది అదిరి .. బెదిరిపోయింది. బాలాకోట్ దాడులతో

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2XyPKkS

Related Posts:

0 comments:

Post a Comment