న్యూఢిల్లీ : నక్కజిత్తుల పాకిస్థాన్ ఆటలను అంతర్జాతీయ సమాజంలో ఎండగడుతున్న భారత్ .. ఉగ్రవాదులకు షెల్టర్ ఇస్తున్నారనే విషయాన్ని బాలాకోట్ దాడులతో రుజువు చేసింది. అగ్రదేశాల నుంచి పాకిస్థాన్పై ఒత్తిడి తీసుకురావడంలో భారత్ సక్సెస్ సాధించింది. దౌత్యపరంగా కూడా ప్రెషర్ తీసుకొచ్చి .. పాకిస్థాన్ను ఊపిరాడనీయడం లేదు. దీంతో దాయాది అదిరి .. బెదిరిపోయింది. బాలాకోట్ దాడులతో
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2XyPKkS
పాక్లో ఉగ్రవాద శిక్షణ శిబిరాల ఎత్తివేత : బాలాకోట్ దాడుల తర్వాత మారిన పరిస్థితి
Related Posts:
బీసీ రిజర్వేషన్లలో భారీ కోత.. స్వాగతించిన వైసీపీ సర్కారు.. సీఎం బాధపడుతున్నా తప్పదంటూ..ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం 59.85 శాతం రిజర్వేషన్లు ఖరారు చేస్తూ వైసీపీ సర్కారు జారీ చేసిన జీవోను రాష్ట్ర హైకోర్టు కొట్టేసింది. రిజర్వేషన్లు 50 … Read More
రేవంత్ రెడ్డికి షాక్: భూ ఆక్రమణలు నిజమేనని తేల్చిన అధికారులు, క్రిమినల్ కేసు..హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి భూ ఆక్రమణల విషయంలో ఎదురుదెబ్బ తగిలింది. రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడు కొండల్ రెడ్డి… Read More
ఉద్యోగులు ఆఫీసుకు రావద్దు.. ట్విట్టర్ కీలక ప్రకటన.. ఎందుకంటే..?ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లో పనిచేస్తున్న ట్విట్టర్ ఉద్యోగులెవరూ తమ ఆఫీసులకు వెళ్లవద్దని ట్విట్టర్ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. సోమవారం(మార్చి 2) … Read More
కోర్టులు తమాషా చూస్తున్నాయి: ‘న్యాయం’ఎప్పుడంటూ నిర్భయ తల్లి ఆక్రోశంన్యూఢిల్లీ: నిర్భయ దోషులకు మరోసారి ఉరిశిక్ష అమలు వాయిదా పడటంపై ఆమె తల్లి ఆశాదేవి తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంది … Read More
గో మూత్రం, ఆవు పేడతో కరోనా వైరస్ నయమవుతోందట.. బీజేపీ నేత కొత్త భాష్యం..కరోనా వైరస్ రక్కసి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. వ్యాధి బారినపడి ఇప్పటికే 3 వేల మంది చనిపోగా.. 86 వేల మందికి సోకి మృత్యు ఘంటికలు మోగిస్తోంది. భారతదేశంల… Read More
0 comments:
Post a Comment