ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లో పనిచేస్తున్న ట్విట్టర్ ఉద్యోగులెవరూ తమ ఆఫీసులకు వెళ్లవద్దని ట్విట్టర్ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. సోమవారం(మార్చి 2) నుంచి ఇంటి వద్ద నుంచే పనిచేయాలని సూచించింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ట్విట్టర్ ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తిని నియంత్రించడమే తమ ముఖ్య ఉద్దేశమని.. అందుకే తమ ఉద్యోగులందరిని ఇంటి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PGvADA
Tuesday, March 3, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment