Tuesday, March 3, 2020

ఉద్యోగులు ఆఫీసుకు రావద్దు.. ట్విట్టర్ కీలక ప్రకటన.. ఎందుకంటే..?

ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లో పనిచేస్తున్న ట్విట్టర్ ఉద్యోగులెవరూ తమ ఆఫీసులకు వెళ్లవద్దని ట్విట్టర్ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. సోమవారం(మార్చి 2) నుంచి ఇంటి వద్ద నుంచే పనిచేయాలని సూచించింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ట్విట్టర్ ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తిని నియంత్రించడమే తమ ముఖ్య ఉద్దేశమని.. అందుకే తమ ఉద్యోగులందరిని ఇంటి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PGvADA

0 comments:

Post a Comment