అమరావతి: సీనియర్ ఐపీఎస్ అధికారి పీ సీతారామాంజనేయులు కేంద్రం నుంచి రిలీవ్ అయ్యారు. ఆయనను రిలీవ్ చేస్తూ కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఆయనను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రిపోర్ట్ చేయాల్సిందిగా సూచించింది. 1992 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు చెందిన పీ సీతారామాంజనేయులు కొంతకాలంగా డెప్యుటేషన్పై కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. సరిహద్దు భద్రతా
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2wNI5Ue
సీనియర్ ఐపీఎస్..కేంద్రం నుంచి రిలీవ్! రాష్ట్రంలో కీలక హోదా!
Related Posts:
ఢిల్లీలో ఆక్సిజన్ కొరత , కోటా ఇతర రాష్ట్రాలకు మళ్ళిస్తున్నారని కేంద్రంపై విరుచుకుపడిన కేజ్రీవాల్భారతదేశంలో కరోనా పంజా విసురుతోంది. కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న తరుణంలో ఇప్పటికే కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున… Read More
హెల్త్ వర్కర్లపై నాడు పూలు చల్లిన మోడీ సర్కార్..నేడు రూ.50 లక్షల బీమా వెనక్కి తీసుకుందా?న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారం ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. దేశవ్యాప్తంగా లక్షలాది హెల్త్ వర్కర్లకు అమలు చేస్తోన్న కోవిడ్ బ… Read More
షాకింగ్: కోవిడ్ పేషెంట్పై వార్డు బాయ్ రెండుసార్లు అత్యాచారయత్నం.. గ్వాలియర్లో వెలుగుచూసిన దారుణంమధ్యప్రదేశ్లో దారుణం చోటు చేసుకుంది. కోవిడ్ వార్డులో చికిత్స పొందుతున్న 50 ఏళ్ల మహిళా పేషెంట్పై ఓ వార్డు బాయ్ రెండుసార్లు అత్యాచారానికి యత్నించాడు. … Read More
లంచాధికారులకు జగన్ భారీ షాక్- ఇక 100 రోజుల్లోనే చర్యలు- ఆలస్యం చేసే వారిపైనాఏపీలో అవినీతి చేస్తూ రెడ్హ్యాండెడ్గా పట్టుబడినా ప్రభుత్వ అధికారులు, సిబ్బందిపై ఏళ్ల తరబడి చర్యలు లేవు. దీంతో అవినీతి చేసినా తమకేం కాదన్న ధీమా అధికార… Read More
మహా కుంభమేళాలో కరోనా బారిన పడిన 20 మంది పరారీ .. కేసు నమోదు చేసి వెతుకుతున్న పోలీసులుఉత్తరాఖండ్ లో కొనసాగుతున్న మహా కుంభమేళా కరోనా హాట్ స్పాట్ గా మారింది. మహాకుంభమేళాలో పవిత్ర స్నానాలు ఆచరించిన భక్తులు కొందరికి కరోనా పాజిటివ్ గా నిర్ధా… Read More
0 comments:
Post a Comment