అమరావతి: సీనియర్ ఐపీఎస్ అధికారి పీ సీతారామాంజనేయులు కేంద్రం నుంచి రిలీవ్ అయ్యారు. ఆయనను రిలీవ్ చేస్తూ కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఆయనను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రిపోర్ట్ చేయాల్సిందిగా సూచించింది. 1992 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు చెందిన పీ సీతారామాంజనేయులు కొంతకాలంగా డెప్యుటేషన్పై కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. సరిహద్దు భద్రతా
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2wNI5Ue
సీనియర్ ఐపీఎస్..కేంద్రం నుంచి రిలీవ్! రాష్ట్రంలో కీలక హోదా!
Related Posts:
ఏపీలో క్యాపిటల్ వార్ .. టీడీపీ , వైసీపీ నేతల ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు .. పరువు నష్టం దావాలు!!ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానులప్రకటన ఏపీలో రాజకీయ యుద్ధాలకు కారణం అయ్యింది. నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగాయి.ఒకరి మీద ఒకరు చేసుకున… Read More
హైదరాబాద్లో డీఆర్డీఓ కొత్త ప్రయోగశాల: కోల్కతా ల్యాబ్ అధిపతిగా సిటీ శాస్త్రవేత్తహైదరాబాద్: దేశ భవిష్యత్ రక్షణ అవసరాలపై అధునాతన పరిశోధనలు చేయడానికి రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) యువ శాస్త్రవేత్తలతో హైదరాబాద్లో కొత్తగా … Read More
జగన్..నీ ఎమ్మెల్యేను నా మీద గెలిపించు: పాదాభివందనం చేస్తా: జలీల్ ఖాన్ సవాల్..!మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ముఖ్యమంత్రి జగన్ పైన సంచలన వ్యాఖ్యలు చేసారు. రాజధాని విషయంలో జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారుని మండిపడ్డారు. కళ్ళు ఉన్నవాడు..… Read More
హిందువులకూ నష్టం తప్పదు.. సీఏఏపై కేజ్రీవాల్ కామెంట్స్పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అనేది ఒక పనికిమాలిన చట్టమని, దానివల్ల దేశానికి ఎలాంటి ఉపయోగంలేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. సీఏఏ వల్ల ము… Read More
బోస్టన్ కమిటీ రిపోర్ట్: ఆరు ప్రాంతాలుగా 13 జిల్లాలు, ఆర్థిక, సామాజిక పరిస్థితుల అంచనాఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాలను ఆరు ప్రాంతాలు బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు విభజించింది. ఆయా జిల్లాల ఆర్థిక, సామాజిక పరిస్థితులను అంచనా వేసి నివేదికలో పొ… Read More
0 comments:
Post a Comment