పాట్నా : బీహార్లో పరిస్థితులు దారుణంగా మారాయి. మండే ఎండలు ఒకవైపు.. ప్రబలుతున్న వ్యాధులు మరోవైపు ప్రజల ప్రాణాలు కబళిస్తున్నాయి. వడగాలులకు ఇప్పటి వరకు 40 మంది వరకు మృత్యువాతపడడ్డారు. మరోవైపు మెదడువాపు వ్యాధి లక్షణాలతో బాధపడుతూ ప్రాణాలొదిలిన చిన్నారుల సంఖ్య 80కి చేరింది. ఈ పిల్లల మరణాలు అంతకంతకూ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కన్నతండ్రే కాలయముడు.. పెళ్లి చేసుకోను అన్నందుకు..
from Oneindia.in - thatsTelugu http://bit.ly/31LlBS2
ఒకవైపు వడగాలులు.. మరోవైపు మెదడువాపు రోగులు.. బీహార్లో పిట్టల్లా రాలుతున్న జనం..
Related Posts:
హెల్త్ ఎమర్జెన్సీ లేదు.. గాలి మాటలొద్దు.. విపక్ష నేతలపై మంత్రి గరంహైదరాబాద్ : విపక్ష నేతలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓ రేంజ్లో ఫైరయ్యారు. నిజాలను తొక్కి పెడుతూ అబద్దాలు ఎందుకు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తా… Read More
తిరుమల గిరుల్లో చర్చి నిర్మాణం పేరుతో ప్రచారం చేసిన యువకుల అరెస్ట్తిరుపతి: పరమ పవిత్రమైన తిరుమల గిరుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చర్చిల నిర్మాణానికి అనుమతి ఇచ్చిందంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన ముగ… Read More
జగన్ వంద రోజుల పాలనకు వంద మార్కులు: నడిపించేవాడు కావాలి : జేసీ సంచలనం..!!ముఖ్యమంత్రి జగన్ వంద రోజుల పాలనకు మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వందకు వంద మార్కులు వేసారు. అదే సమయంలో కొన్ని సూచనలు చేసారు. ప్రభుత్వంలో ఉన్నా..ప్రతిపక… Read More
oYo సీఇవో మీద 420 కేసు, మాజీ సైనికుడికి మోసం!, రూ. కోటి, రెడ్డి అండ్ కో!బెంగళూరు: ఆన్ లైన్ ద్వారా హోటల్స్ అండ్ హోమ్స్ బుక్ చేస్తున్న ఓయో (oYo)అప్లికేషన్స్ వ్యవస్థాపకుడు, సీఇవో మీద బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఓయో హ… Read More
మెట్రోలో మహిళల ఉచిత ప్రయాణానికి సుప్రిం బ్రేక్..!మహిళలకు డిల్లీ మెట్రో ఉచిత ప్రయాణాన్ని ప్రకటించిన ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు సుప్రిం కోర్టు మొట్టి కాయలు వేసింది. అన్ని వయసుల మహిళలకు మెట్రో లో ఉచిత ప్… Read More
0 comments:
Post a Comment