పాట్నా : బీహార్లో పరిస్థితులు దారుణంగా మారాయి. మండే ఎండలు ఒకవైపు.. ప్రబలుతున్న వ్యాధులు మరోవైపు ప్రజల ప్రాణాలు కబళిస్తున్నాయి. వడగాలులకు ఇప్పటి వరకు 40 మంది వరకు మృత్యువాతపడడ్డారు. మరోవైపు మెదడువాపు వ్యాధి లక్షణాలతో బాధపడుతూ ప్రాణాలొదిలిన చిన్నారుల సంఖ్య 80కి చేరింది. ఈ పిల్లల మరణాలు అంతకంతకూ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కన్నతండ్రే కాలయముడు.. పెళ్లి చేసుకోను అన్నందుకు..
from Oneindia.in - thatsTelugu http://bit.ly/31LlBS2
ఒకవైపు వడగాలులు.. మరోవైపు మెదడువాపు రోగులు.. బీహార్లో పిట్టల్లా రాలుతున్న జనం..
Related Posts:
ఏపీలో కరోనా: గుండెలు కాపాడుకోండి.. సీఎం జగన్ పనితో దేశానికి ఊరట.. కేంద్రం అనూహ్య స్పందన..కొన్ని సార్లు చాలా చిన్న నిర్ణయాలే పెనుప్రమాదాన్ని తప్పిస్తాయి. స్పెషల్ ఎకనామిక్ జోన్(ఎస్ఈజెడ్) నిబంధనలు ‘నొ' చెబుతున్నా, వాటిలో తయారయ్యే హైడ్రాక్సీ క… Read More
టీడీపీ బాటలో జనసేన కూడా .. వైసీపీ నేతల నిర్వాకంపై ఈసీకి ఫిర్యాదుఏపీలో ఒకపక్క కరోనా వైరస్ ప్రబలుతున్నా రాజకీయ పార్టీలు మాత్రం ఎవరి పని వారు చేస్తున్నారు . బాధితులకు వైద్య సేవలు అందిస్తూనే అధికార ప్రతిపక్ష పార్టీలు ర… Read More
మెగా కోడలు ఉపాసనకు ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ కృతజ్ఞతలు..ఎందుకో తెలుసా..?కరోనావైరస్ విముక్తి కోసం చాలామంది సెలబ్రిటీలు తమదైన పాత్ర పోషిస్తున్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ మహమ్మారి పై అవగాహన తీసుకొస్తూ సినిమా సెలిబ్రిటీల… Read More
Viral Video : కనీ వినీ ఎరుగని వింత జీవి.. ఏంటో తెలియక జుట్టు పీక్కుంటున్న నెటిజెన్స్..సోషల్ మీడియాలో ఓ వింత జీవి వీడియో వైరల్గా మారింది. నల్లగా.. శరీరమంతా వానపాములు పాకుతున్నట్టుగా ఉన్న ఆ జీవి ఏంటో ఎవరికీ అంతుచిక్కడం లేదు. అమీబా ఆకారంల… Read More
ఏపీ కరోనా క్వారంటైన్: రోగ నిరోధక శక్తి పెంచే ఆహారం, మెనూ ఇదే..!అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 348 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి… Read More
0 comments:
Post a Comment