Wednesday, October 6, 2021

ఎట్టకేలకు లఖింపూర్ ఖేరికి రాహుల్, ప్రియాంక: బాధితులను గుండెలకు హత్తుకుని ఓదార్పు

లక్నో: కాంగ్రెస్ ముఖ్య నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలు ఎట్టకేలకు ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ చేరుకున్నారు. కేంద్రమంత్రి అజయ్ మిశ్రా తనయుడి కారు దూసుకెళ్లిన ఘటనలో మృతి చెందిన రైతుల కుటుంబాలను, జర్నలిస్టుల కుటుంబాలను బుధవారం రాత్రి పరామర్శించారు. 

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YrrtCv

Related Posts:

0 comments:

Post a Comment