Sunday, June 16, 2019

మోడీ నేతృత్వంలో ఆల్‌పార్టీ మీట్... కీలక బిల్లులపై తగ్గేదిలేదంటున్న ప్రతిపక్షాలు..

ఢిల్లీ: సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో కేంద్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. ప్రధానిగా మోడీ రెండోసారి బాధ్యతలు చేపట్టిన అనంతరం జరిగిన తొలి భేటీలో పలు అంశాలపై చర్చించారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ రాజ్యసభపక్ష నేత థావర్ చంద్ గెహ్లోట్, ఎస్పీ నేత

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WIZ18I

Related Posts:

0 comments:

Post a Comment