Wednesday, October 6, 2021

మళ్లీ హై: ముంబైలో 624 కరోనా కేసులు.. ఏడుగురు మృతి

కరోనా కేసులు తగ్గుముఖం పడుతూనే ఉన్నాయి. కేరళలో తప్ప మిగతా చోట్ల అంతగా కేసులు రావడం లేవు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కూడా ఇంపాక్ట్ లేదు. అయితే బుధవారం మాత్రం కాస్త పెరిగాయి. 600 పైచిలుకు కేసులు వచ్చాయి. 624 కేసులు రాగా.. ఇదీ అత్యధికం అని అధికారులు అంటున్నారు. జూలై 14వ తర్వాత ఇదే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3oDsEtD

Related Posts:

0 comments:

Post a Comment