బెంగళూరు: కర్ణాటకలోని బెళగావి జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. భారీ వర్షాల కారణంగా బెళగావిలోని బదల అంకాలగి గ్రామంలో ఓ ఇల్లు కుప్పకూలిపోయింది. ఈ ఘటనతో ఆ ఇంట్లో ఉన్న ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. పాత ఇల్లు కావడంతో భారీ వర్షానికి తడిసిపోయి కూలినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3DhHnPg
భారీ వర్షాలకు కుప్పకూలిన ఇల్లు: ఇద్దరు చిన్నారులు సహా ఏడుగురు మృతి
Related Posts:
ఓట్ల పండుగకు ఆర్టీసీ కసరత్తు.. 1300 స్పెషల్ బస్సులుహైదరాబాద్ : ఎన్నికల కోసం టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపిస్తోంది. ఓటర్లు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్ర… Read More
మరో సారి నగరం ఖాళీ..! ఓటు బాట పట్టిన జనం.. !!హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో గురువారం ఎన్నికల పోలింగ్ ఉండటంతో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు గ్రామాలకు తరలి వెళ్తున్నారు. హైదరాబాద్ నగర… Read More
ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ : మోడీకోయంబత్తూరు : సార్వత్రిక ఎన్నికల్లో రెండుసారి ఘన విజయమే లక్ష్యంగా ప్రధాని నరేంద్రమోడీ ప్రచారం కొనసాగిస్తున్నారు. తమిళనాడు కోయంబత్తూరులో నిర్వహించిన బహ… Read More
పాలకులను ఎన్నుకునేది 60శాతం ఓటర్లేనా? అందరూ ఓటేసేలా చేయలేమా? మీ కామెంట్ చెప్పండిసామాన్యుడి ఆయుధం ఓటు. ఆ ఆయుధాన్ని ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఉపయోగించినప్పుడే సమర్థులైన నాయకులను ఎన్నుకోగలం. ప్రజలు అత్యంత విలువైన ఓటును వేయకపోతే ఓటర్లు… Read More
మోస్ట్ వాంటెడ్ తెలంగాణా వీరప్పన్ ,రెండువేల మంది నెట్వర్క్ ..మూడు రాష్ట్రాల్లో విస్తరించిన సామ్రాజ్యంరెండు దశాబ్దాలుగా అధికారులను ముప్పతిప్పలు పెడుతున్న కలప స్మగ్లర్ తెలంగాణా తకేలకు పోలీసుల వలలో పడ్డాడు . తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ… Read More
0 comments:
Post a Comment