బెంగళూరు: కర్ణాటకలోని బెళగావి జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. భారీ వర్షాల కారణంగా బెళగావిలోని బదల అంకాలగి గ్రామంలో ఓ ఇల్లు కుప్పకూలిపోయింది. ఈ ఘటనతో ఆ ఇంట్లో ఉన్న ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. పాత ఇల్లు కావడంతో భారీ వర్షానికి తడిసిపోయి కూలినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3DhHnPg
భారీ వర్షాలకు కుప్పకూలిన ఇల్లు: ఇద్దరు చిన్నారులు సహా ఏడుగురు మృతి
Related Posts:
ఎమ్మెల్యే మహిపాల్పై కేసు, వెనక్కి తగ్గిన నేత, కామెంట్స్ విత్ డ్రా అంటూ ప్రకటనవిలేఖరి సంతోష్ నాయక్పై ప్రతాపం చూపించిన పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వెనక్కి తగ్గారు. తాను చేసిన కామెంట్స్ వెనక్కి తీసుకుంటున్నానని స్పష్టంచేశ… Read More
escape: రిసెప్షన్ ముందు, బావా.... ప్రియురాలితో పెళ్లి కొడుకు జంప్, గిఫ్ట్ లతో ఊపుకుంటూ వెళ్లిన బంధువులు !బెంగళూరు/ మైసూరు: ఓ మహానుభావుడు చేసిన పనికి ఓ అమ్మాయి సమాజంలో తల ఎత్తుకోలేపోతోంది. సాయంత్రం పెళ్లి రిసెప్షన్, మరుసటి రోజు పెళ్లి కుమార్తె మెడలో తాళి క… Read More
Fake : భారత్ బంద్కు ముందు రోజు అంబానీతో పంజాబ్ సీఎం భేటీ...?భారత్ బంద్(డిసెంబర్ 8)కు ముందు రోజు పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేష్ అంబానీతో భేటీ అయినట్లు ఓ కథనం,ఫోటో సోషల్ మీడియాలో… Read More
వైఎస్ జగన్ సొంత ఊళ్లోనే దారుణం .. దళితమహిళ హత్యాచారం : లోకేష్ , దివ్యవాణి, దేవినేని ఉమా ఫైర్ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని టిడిపి నేతలు విమర్శిస్తున్నారు. వైసిపి ప్రభుత్వ హయాంలో మహిళలకు రక్షణ కరువైందని మండిపడుతున్నారు. ఏపీ సీఎం వ… Read More
అమిత్ షా.. అటో ఇటో తేల్చుకో -రైతుల అల్టిమేటం -6వ రౌండ్ అజెండా -రాత్రి హైడ్రామావ్యవసాయ రంగంలో గొప్ప సంస్కరణలంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాలను అన్నదాతలు వెతిరేకిస్తున్నారు. ఢిల్లీ సరిహద్దులో వేల సంఖ్యలో పోగైన రైతులు … Read More
0 comments:
Post a Comment