Monday, June 3, 2019

దుర్గగుడిలో తాంత్రిక పూజల మర్మమేంటీ: వైఎస్ జగన్ నజర్: ఇప్పటికైనా వాస్తవాలు తేలేనా?

అమరావతి: బెజ‌వాడ‌లోని ఇంద్ర‌కీలాద్రిపై వెల‌సిన శ్రీక‌న‌క దుర్గా మ‌ల్లేశ్వ‌ర స్వామి వారి దేవ‌స్థానంలో చోటు చేసుకున్న అక్ర‌మాల‌పై కొత్త ప్ర‌భుత్వ దృష్టి సారించింది. ఆల‌యంలో పాతుకుపోయిన కాంట్రాక్టు వ్య‌వ‌స్థ స‌హా ప‌లు అంశాల‌పై వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం సమీక్షించ‌బోతోంది. ప్ర‌త్యేకించి- రాష్ట్ర‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన తాంత్రిక పూజ‌ల వ్య‌వ‌హారంపై ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఆగ్ర‌హంతో ఉన్నార‌ని,

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2wA5J6i

Related Posts:

0 comments:

Post a Comment