బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పకు సొంతపార్టీ నేతలతో తలనొప్పులు ఎక్కువ అయ్యాయి. ఇప్పటికే రమేష్ జారకిహోళి రాసలీలల సీడీ వ్యవహారంలో సీఎం యడియూరప్పను ప్రతిపక్షాలు ముప్పుతిప్పలుపెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారు. ఇదే సమయంలో సీఎం సార్ అనవసరంగా నా విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారు. కావాలనే నా శాఖలో తలదూర్చి మా పనులు మమ్మల్ని చేసుకోనివ్వకుండా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PMBLJ4
CM VS Minister: సీఎం మీద గవర్నర్ కు ఫిర్యాదు చేసిన మంత్రి, నా దాంట్లో జోక్యం ఎందుకు ?
Related Posts:
రాజన్న ఆలయంలో అపచారం.. కైలాసగిరి చిత్రాలతో వెండిపటం...వేములవాడ శ్రీరాజరాజేశ్వర క్షేత్రంలో అపచారం జరిగింది. కైలాసగిరి చిత్రాలతో కూడిన వెండి పటాన్ని ఆలయ సిబ్బంది గర్భగుడిలో అమర్చడం వివాదానికి కారణమయ్యింది. … Read More
Anantapur Jobs:క్యుంగ్షిన్ కంపెనీలో ఉద్యోగాలు..ఇలా అప్లయ్ చేయండి..!అనంతపురం జిల్లా హిందూపురంలోని క్యుంగ్షిన్ ఇండస్ట్రియల్ మదర్సన్ ప్రైవేట్ లిమిటెడ్లో పలు పోస్టుల భర్తీకి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేస… Read More
ఢిల్లీ సహా ఐదు రాష్ట్రాల్లో కరోనా కల్లోలం- కొత్త కేసుల్లో 85 శాతం అక్కడేదేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోసారి ప్రభావం చూపుతోంది. పలు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గతంతో పోలిస్తే తక్కువగానే ఉన్నా కేసుల సంఖ్య … Read More
రెండు ఎమ్మెల్సీ స్థానాలు.!పది మంది ఇంఛార్జ్ మంత్రులు.!క్షేత్రస్థాయిలో శ్రమిస్తుంది నలుగురే.!హైదరాబాద్ : పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలుపును అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దుబ్బాక ఉపఎన్నికలో ఘోర పరాజయం, జీహెచ్ఎంసీ ఎన్ని… Read More
ఆ రాష్ట్రాల్లో వ్యాక్సిన్ సర్టిఫికెట్ల నుండి మోడీ ఫోటో తొలగించాలని ఎన్నికల సంఘం ఆదేశం .. ఎందుకంటేదేశంలో నాలుగు రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతానికి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాలలో ఎన్నికల కోడ్ అమల్లో ఉందని, కరోనా వైరస్ వ్యాక్సినేషన… Read More
0 comments:
Post a Comment