తెలంగాణలో గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 887 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో 500 మార్క్కి కాస్త అటు ఇటుగా నమోదవుతూ వచ్చిన కేసులు.. ఇప్పుడు వెయ్యి మార్క్కి చేరువవుతుండటం గమనార్హం. తాజాగా మరో నలుగురు కరోనాతో మృతి చెందారు. మరో 1370 కేసుల రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. ఈమేరకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3wgyvqj
Wednesday, March 31, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment