తెలంగాణలో గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 887 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో 500 మార్క్కి కాస్త అటు ఇటుగా నమోదవుతూ వచ్చిన కేసులు.. ఇప్పుడు వెయ్యి మార్క్కి చేరువవుతుండటం గమనార్హం. తాజాగా మరో నలుగురు కరోనాతో మృతి చెందారు. మరో 1370 కేసుల రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. ఈమేరకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3wgyvqj
కరోనా అప్డేట్ : తెలంగాణలో రికార్డు స్థాయిలో కొత్త కేసులు.. మరో నలుగురి మృతి...
Related Posts:
ఉద్వాసన పలకడంపై సచిన్ పైలట్ రియాక్షన్: ఓడించలేరంటూ: ట్విట్టర్ అకౌంట్ బయోలో మార్పులుజైపూర్: రాజస్థాన్ రాజకీయాల్లో చెలరేగిన సంక్షోభ తుఫాన్.. ఎలాంటి అనూహ్య పరిణామాలను మిగల్చలేదు. కాంగ్రెస్ పార్టీ తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడంలో సక్సెస… Read More
సీఎం జగన్ కు ఎంపీ రఘురామ మరో లేఖ.. రూ.1000కోట్లు ఏమయ్యాయంటూ ఆరా..అధికార వైసీపీకి కొరకరాని కొయ్యగా తయారైన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు మరో చర్యకు ఉపక్రమించారు. జగన్ పార్టీ శ్రేణుల నుంచి తనకు ప్రాణహాని ఉందని, మీరే … Read More
విశాఖపై అష్టావక్రుడి కన్ను.. పేలుళ్లు అందుకేనన్న అనిత.. కుట్రకోణంపై లోకేశ్ భగ్గు.. సాయిరెడ్డి ట్వీట్ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా విశాఖపట్నం పేరును ప్రతిపాదించిన తర్వాత ఆ సిటీలో, దాని శివారు ప్రాంతాల్లో వరుసగా ప్రమాద ఘటనలు జరుగుతుండటం చర్చనీయాంశమైంది.… Read More
ఏపీలో ఒక్కరోజే 43 మంది బలి: 400 దాటిన కరోనా మరణాలు: తగ్గని ఉధృతి: భయం కలిగించేలాఅమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు భయం కలిగించేలా నమోదు అవుతున్నాయి. తగ్గుముఖం పట్టే మాటే పట్టనట్టుగా కరోనా విజృంభణ క… Read More
క్వారంటైన్ నరకానికి భయపడి జంప్ - పెరుగుతున్న ఘటనలు- ఇద్దరు ఎన్నారైలపై కేసులు..ఏపీలో కరోనా వ్యాప్తి ఓవైపు దారుణంగా పెరిగిపోతుండగా... మరోవైపు క్వారంటైన్లలో సదుపాయాలు ఆ మేరకు లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా ప్… Read More
0 comments:
Post a Comment