Wednesday, March 31, 2021

ఏపీ హైకోర్టు తరలింపుపై కేంద్రం మరో క్లారిటీ- అంతా వారి చేతుల్లోనే-ఆర్టీఐకి జవాబు

ఏపీలో మూడు రాజధానుల ప్రక్రియలో భాగంగా హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అయితే మూడు రాజధానుల పిటిషన్లు హైకోర్టులో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో హైకోర్టు తరలింపుపై కేంద్రం వద్ద కూడా జగన్ సర్కార్‌ లాబీయింగ్‌ చేపట్టింది. అయితే గతంలో ఓసారి హైకోర్టు తరలింపుపై పార్లమెంటు వేదికగానే స్పష్టత ఇచ్చిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cF4Wqz

Related Posts:

0 comments:

Post a Comment