ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి . ఏపీలో కేసులు పెరుగుతున్న తీరు ప్రజలకు ఆందోళన కలిగిస్తోంది. ఇక గుంటూరు జిల్లాలో విపరీతంగా కరోనా కేసులు పెరగడంతో అధికారులు కరోనా కట్టడికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో కీలక నిర్ణయం తీసుకున్న అధికారులు గుంటూరు జిల్లా భట్టిప్రోలులో లాక్ డౌన్ ప్రకటించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39soNHF
ఏపీలో కరోనా పంజా ... కరోనా కట్టడికి అక్కడ నేటి నుండి వారం రోజులపాటు లాక్ డౌన్ విధింపు
Related Posts:
రాజధాని నిర్మాణంపై ప్రజలకు స్పష్టత ఉంది... చంద్రబాబుకే లేదు: బోత్సఅయిదు కోట్ల ఆంధ్ర ప్రజలకు అమోదయోగ్యమైన రాజధానిని వైఎస్ఆర్సీపీ హాయంలోనే నిర్మించి తీరుతామని మున్సిపల్ శాఖ మంత్రి బోత్స సత్యనారాయణ ప్రకటించారు. రాజధాని… Read More
టీఎస్ఆర్టీసీ సమ్మె గేమ్... విలీనం లేదంటున్న ప్రభుత్వం... వెనక్కి తగ్గమంటున్న కార్మికులుఆర్టీసీ సమస్యపై ప్రభుత్వం మరియు ఆర్టీసీ కార్మికుల మధ్య డబుల్ గేమ్ నడుస్తోంది. సమ్మెపై ఇరువర్గాలు పట్టు విడుపు లేకుండా వ్యవహరిస్తున్న నేపథ్యంలోనే పైచే… Read More
హుజూర్ నగర్ టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డిపై కేసు నమోదు .. ఆ పని చేసినందుకేతెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితం రేపు తేలిపోతుంది. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ఏ పార్టీ విజయకేతనం ఎగురవే… Read More
మొదటి భార్యను మరిచిపోలేక.. రెండో భార్యతో కొట్లాట.. చివరకు రెండు ప్రాణాలు..!హైదరాబాద్ : మనస్పర్థలు మనుషుల మధ్య దూరం పెంచుతున్నాయి. భార్యాభర్తల మధ్య అగాధాలు సృష్టిస్తున్నాయి. చిన్న చిన్న కారణాలతో బంధాలు తెంచుకుంటున్నారు. ప్రాణ… Read More
జగన్కు సీబీఐ కేసుల భయం, ఢిల్లీలో అందుకే రాజీ..: పవన్ కళ్యాణ్ సంచలన ఆరోపణలుప్రకాశం: ఏపీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శల దాడిని కొనసాగిస్తున్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. బుధవా… Read More
0 comments:
Post a Comment