Wednesday, March 31, 2021

ఏపీలో కరోనా పంజా ... కరోనా కట్టడికి అక్కడ నేటి నుండి వారం రోజులపాటు లాక్ డౌన్ విధింపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి . ఏపీలో కేసులు పెరుగుతున్న తీరు ప్రజలకు ఆందోళన కలిగిస్తోంది. ఇక గుంటూరు జిల్లాలో విపరీతంగా కరోనా కేసులు పెరగడంతో అధికారులు కరోనా కట్టడికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో కీలక నిర్ణయం తీసుకున్న అధికారులు గుంటూరు జిల్లా భట్టిప్రోలులో లాక్ డౌన్ ప్రకటించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39soNHF

0 comments:

Post a Comment