కశ్మీర్పై దాయాది పాకిస్థాన్ వైఖరిని ఎప్పటికప్పుడు భారత్ ఎండగడుతుంది. వివిధ వేదికలపై పాకిస్థాన్ కపటనీతి ఏంటో బహిర్గతం చేస్తోంది. ఇటీవల అమెరికాలో కూడా అగ్రరాజ్య అధినేత ట్రంప్ మద్దతును ప్రధాని నరేంద్ర మోడీ కూడగట్టారు. దీంతో భారత్ను ఏకాకి చేయాలనే పాకిస్థాన్ పాచిక పారలేదు. సౌదీ అరేబియా ప్రభుత్వం సపోర్ట్ తీసుకునేందుకు స్వయంగా పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mPjpcm
సౌదీ యువరాజు సల్మాన్తో దోవల్ భేటీ: కశ్మీర్ అంశంపై పాకిస్థాన్ వైఖరిపై డిస్కస్
Related Posts:
ఎందా చాటా? సీటు దొరికిందా?.. గుంటూరు బరిలో అలీ?గుంటూరు : సినిమా అభిమానం రాజకీయాల్లో పనిచేస్తుందా? హీరోలు గానీ, కమెడియన్లు గానీ ఎన్నికల్లో నిలబడితే గంపగుత్తగా ఓట్లు పడతాయా? సినిమా, రాజకీయం ఒక్కటేనా?… Read More
రాఫెల్ యుద్ధ విమానాలు ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది: పాక్-భారత్ టెన్షన్పై మోడీన్యూఢిల్లీ: రాఫెల్ ఫైటర్ జెట్స్ లేని ప్రభావం ఇప్పుడు కనిపిస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. పాకిస్తాన్ - భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేస… Read More
ఇది బీజేపీకే ప్లస్: చంద్రబాబుకు భారీ షాకిచ్చిన జేసీ దివాకర్ రెడ్డి, అందుకే అలా అన్నారా?అనంతపురం: తెలుగుదేశం పార్టీ నేత, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి శనివారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో అధినేత నారా చంద్రబాబు నాయుడుకు షాకిచ్… Read More
ఏపీ-తెలంగాణ మధ్య డేటా యుద్ధం!: హైదరాబాద్లో హైడ్రామా, అసలేం జరిగిందంటే?హైదరాబాద్/అమరావతి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య డేటా వార్ ముదురుతోంది. తమ పార్టీ డేటాను వైసీపీకి అందచేసే కుట్ర తెరాస చేస్తోందని తెలుగుదేశం పార్టీ ఆరోపి… Read More
వాయుసేన,నేవీ దళాధిపతులకు సెక్యూరిటీ పెంపు..జెడ్ ప్లస్ క్యాటగిరీలో ధనోవా, సునీల్లాంబాఢిల్లీ: భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధవాతావరణం నెలకొన్న నేపథ్యంలో భారతవాయుసేన, నేవీ అధిపతులకు భద్రతను పెంచాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంద… Read More
0 comments:
Post a Comment