ఆర్టీసీ కార్మికులతో ఐఏఎస్ కమిటీ చేపట్టిన చర్చలు విఫలం అయ్యాయి. దీంతో సమ్మేను కొనసాగించేందుకు కార్మిక సంఘాలు సన్నద్దమవుతున్నాయి. చర్చల్లో భాగంగా తమకు ఎలాంటీ నిర్ధిష్ట హామీ లేదని ఇవ్వలేదని ఆర్టీసీ ఐరాస నేత అశ్వథ్దామ రెడ్డి తెలిపారు. అయితే సమస్యల పరిష్కారానికి సీఎం కేసిఆర్ కమిటీని వేయడం స్వాగతిస్తున్నామని అన్నారు. గతంలో కూడ సమస్యల పరిష్కారానికి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2oyzWBV
Wednesday, October 2, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment