ఢిల్లీ: ప్రభుత్వరంగ విమానాయాన సంస్థ ఎయిరిండియా మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఎయిర్బస్ ఏ320పై గాంధీజీ బొమ్మను ముద్రించారు. మహాత్ముడి చిత్రాన్ని విమానం తోక భాగంలో వేశారు. ఈ ప్రత్యేక విమానం న్యూఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ముంబై ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంకు ప్రయాణికులను మోసుకెళుతుంది. గాంధీ చిత్రం 11 అడుగులు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2nOdKnn
Gandhi Jayanti:మహాత్ముడి చిత్రంతో ఎయిరిండియా, భారత రైల్వే ఘన నివాళులు
Related Posts:
విద్యార్థులకు తప్పనున్న తిప్పలు.. ఏడు యూనివర్సిటీలకు కామన్ ఎంట్రెన్స్..హైదరాబాద్ : యూనివర్సిటీల్లో అడ్మిషన్లకు సంబంధించిన సమస్యల పరిష్కారంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఇబ్బందులు తొలగించేందుకు ఒకే కా… Read More
లెక్కల్లో పొరపాటు: మృతుల సంఖ్యను భారీగా తగ్గించిన లంక సర్కార్కొలంబో: ఆస్టర్ సండే నాడు శ్రీలంకలో ఆత్మాహూతి దాడులు సృష్టించిన మారణకాండలో హతమైన వారి సంఖ్య భారీగా తగ్గింది. ఆత్మాహూతి దాడుల్లో మరణించిన వారి సంఖ్య 359… Read More
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలనేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఈడీపీ సూపర్వైజర్, జూనియర్ అసిస్టెంట్ ప… Read More
నమో గంగా స్మరమి : గంగాదేవికి మోదీ పూజలువారణాసి : కాశీ విశ్వేశ్వరుడి సన్నిధిలో ప్రధాని మోదీ నిర్వహించిన రోడ్ షోకు జనం బ్రహ్మారథం పట్టారు. దారి పొడవునా మోదీ అనే నినాదాలు మిన్నంటాయి. రోడ్ షోలో… Read More
కేసీఆర్ అనుకున్నదే చేస్తున్నారా .. రెవెన్యూ శాఖ పేరే కనుమరుగు కానుందా ?రెవెన్యూ శాఖలో కీలక మార్పులు జరగబోతున్నాయి. సీఎం కేసీఆర్ రెవెన్యూ శాఖను పూర్తిగా మార్చాలన్న నిర్ణయం మేరకు అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు రెవెన్యూశాఖ పేర… Read More
0 comments:
Post a Comment