Wednesday, October 2, 2019

Gandhi Jayanti:మహాత్ముడి చిత్రంతో ఎయిరిండియా, భారత రైల్వే ఘన నివాళులు

ఢిల్లీ: ప్రభుత్వరంగ విమానాయాన సంస్థ ఎయిరిండియా మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఎయిర్‌బస్ ఏ320పై గాంధీజీ బొమ్మను ముద్రించారు. మహాత్ముడి చిత్రాన్ని విమానం తోక భాగంలో వేశారు. ఈ ప్రత్యేక విమానం న్యూఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ముంబై ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంకు ప్రయాణికులను మోసుకెళుతుంది. గాంధీ చిత్రం 11 అడుగులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2nOdKnn

Related Posts:

0 comments:

Post a Comment