బెంగళూరు: మన దేశ వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్ కు ముప్పు తప్పింది. సాంకేతిక లోపాలు తలెత్తిన విషయాన్ని గమనించిన వెంటనే పైలెట్ ఆ హెలికాప్టర్ ను అత్యవసరంగా కిందికి దించారు. ఫలితంగా- ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. కర్ణాటకలోని మండ్య జిల్లాలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు గురైన హెలికాప్టర్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2osppbw
Wednesday, October 2, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment