Tuesday, June 18, 2019

కే ట్యాక్స్‌ ఆటకట్టు ..? సిట్ ఏర్పాటుకు సన్నాహాలు ?

గుంటూరు : కే ట్యాక్స్ పేరుతో అందినకాడికి దోచుకున్న కోడెల శివరాం, ఆయన సోదరి విజయలక్ష్మిపై చర్యలు తీసుకునేందుకు ఏపీ సర్కార్ సిద్దమవుతుంది. కోడెల పుత్రరత్నాల అవినీతిపై ఫిర్యాదుల పర్వం వెల్లువెత్తడంతో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. దీంతో కే ట్యాక్స్ బాధితులకు న్యాయం జరుగుతుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2FkdpOV

Related Posts:

0 comments:

Post a Comment