Tuesday, June 18, 2019

ప్ర‌ధాని స‌మావేశానికి జ‌గ‌న్‌..కేటీఆర్‌: విదేశాల‌కు చంద్ర‌బాబు : ప‌వ‌న్ క‌ళ్యాన్‌కు ఆహ్వానం లేదు..!

కీలక అంశాల పైన ప్ర‌ధాని మోదీ స‌మావేశం ఏర్పాటు చేసారు. ఈ స‌మావేశంలో పాల్గొనేందుకు ఏపీ ముఖ్య‌మంత్రి.. వైసీపీ అధినేత జ‌గ‌న్ ఢిల్లీ వెళ్తున్నారు. టీఆర్‌య‌స్ నుండి వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజ‌ర‌వుతున్నారు. ఇదే స‌మావేశానికి ఆహ్వ‌నం అందినా..చంద్ర‌బాబు విదేశాల‌కు వెళ్తున్నారు. దీని మీద అనేక త‌ర్జ‌న భ‌ర్జ‌న‌ల త‌రువాత పార్ల‌మెంట‌రీ పార్టీ నేత‌ను పంపాల‌ని నిర్ణ‌యించారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KX7F1e

Related Posts:

0 comments:

Post a Comment