కీలక అంశాల పైన ప్రధాని మోదీ సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఏపీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత జగన్ ఢిల్లీ వెళ్తున్నారు. టీఆర్యస్ నుండి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతున్నారు. ఇదే సమావేశానికి ఆహ్వనం అందినా..చంద్రబాబు విదేశాలకు వెళ్తున్నారు. దీని మీద అనేక తర్జన భర్జనల తరువాత పార్లమెంటరీ పార్టీ నేతను పంపాలని నిర్ణయించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KX7F1e
ప్రధాని సమావేశానికి జగన్..కేటీఆర్: విదేశాలకు చంద్రబాబు : పవన్ కళ్యాన్కు ఆహ్వానం లేదు..!
Related Posts:
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు షాకిచ్చిన నాంపల్లి ప్రత్యేక కోర్టు .. ఆ కేసులో ఏడాది జైలు శిక్షగోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కు నాంపల్లి ప్రత్యేక కోర్టు షాక్ ఇచ్చింది. నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం విచారణ జరిపిన ఓ కేసులో బిజెపి ఎమ్మెల్యే రాజాసిం… Read More
Khiladi Sisters: విజయశాంతి లవ్ స్టోరీ, అక్కా స్కెచ్ , కేటుగాడు ఎంట్రీ, పక్కాప్లాన్ తో ఫినిష్ !చెన్నై/ తేని/ మదురై: ప్రేమికులు కొంతకాలంగా ఎంజాయ్ చేశారు. చిన్నచిన్న విషయాల్లో తప్పా ప్రేమికుల మద్య ఏరోజూ పెద్దగా గొడవలు జరగలేదు. అయితే ఓ విషయంలో ప్రి… Read More
ఎన్నికల కోడ్ ఉన్నా పల్లెల్లో పార్టీల ఫ్లెక్సీలు, బ్యానర్లు .. మరచిపోయారా ? కావాలనే కోడ్ ఉల్లంఘనా ?ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో విచిత్రమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత ఎన్నికల కోడ్… Read More
RBIలో ఉద్యోగాలు: 322 ఆఫీసర్ పోస్టులకు అప్లయ్ చేయండి.. అర్హతలు ఇవే..!రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 322 ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ… Read More
ఏపీ ఎస్ఈసీ కార్యదర్శిగా ఐఏఎస్ కన్నబాబు- జగన్ సర్కారు ఉత్తర్వులుపంచాయతీ ఎన్నికల వేళ ఎస్ఈసీతో హోరాహోరీ పోరు సాగిస్తున్న జగన్ సర్కారు ఇవాళ కమిషన్కు సంబంధించి ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ఎన్నికల సంఘంలో ఐఏఎస్ వాణ… Read More
0 comments:
Post a Comment