Tuesday, June 18, 2019

టీడీపీకి భవిష్యత్ లేదన్న తెలంగాణా మంత్రి తలసాని .. కారణాలు కూడా చెప్పారుగా

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు టార్గెట్ గా తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాటల తూటాలు పేలుస్తూనే ఉన్నారు. టీడీపీకి భవిష్యత్ లేదని మంత్రి తలసాని పేర్కొన్నారు. ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఆయన వాగ్బాణాలు సంధిస్తున్నారు. ఎక్కడ వీలైతే అక్కడ తిట్ల దండకం చదువుతున్నాడు . కేసీఆర్ పేరును నిద్రలో కూడా తలుచుకుంటున్నారని

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KX7FOM

0 comments:

Post a Comment