అమరావతి/హైదరాబాద్ : ఏపి శాసన సభలో గవర్నర్ ప్రసంగం పై టీడిపి నేతలు మండిపడుతున్నారు. గవర్నర్ ప్రసంగమంతా వైసీపీ కరపత్రంలా ఉందని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి పేర్కొన్నారు. ఆర్టీసీ విలీనం అని మళ్లీ కమిటీలు ఎందుకని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ లో రేషన్ షాపుల దగ్గరి నుంచి ఏ ఉద్యోగానికి అయినా కొన్ని నిబంధనలు ఉంటాయని బుచ్చయ్య
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MKWhI9
గవర్నర్ ప్రసంగమా..? వైసీపి కరపత్రమా..? మండిపడ్డ టీడిపి నేతలు... !!
Related Posts:
కేంద్రం క్లియర్..ఇక వైసీపీ యాక్షన్ ప్లాన్: మూడు రాజధానులకు అనుకూలంగా.. రాష్టవ్యాప్తంగా.. !అమరావతి: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి జగన్ సర్కార్ చేస్తోన్న ప్రయత్నాలను నిరసిస్తూ అమరావతి ప్రాంత రైతులు, పరిరక్షణ కమిటీ నాయకులు జాతీయ… Read More
మేడారం జాతర విశిష్టత, ఎవరీ సమ్మక్క-సారలమ్మ?: ‘కుట్రతోనే జయించారు.. వీరోచితంగా కాదు’హైదరాబాద్: ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర. తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా తాడ్వాయి మండలానికి చెందిన మేడారం గ్రామంలో … Read More
లవర్ తో పెళ్లికి నో చెప్పిన లేడీ టెక్కీ తల్లి, పక్కా ప్లాన్ తో తల్లి హత్య, ప్రియుడు!బెంగళూరు: బెంగళూరు నగరంలో మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీరు (లేడీ టెక్కీ) తల్లి హత్య కేసు ఊహించని మలుపు తిరిగింది. తల్లిని లేడీ టెక్కీ హత్య చేసిందని, సోదరుడిన… Read More
వీడియో వైరల్: బైకుపై ఇద్దరు..ఎదురుగా సింహం, ఏం జరిగిందో చూడండిగుజరాత్: గుజరాత్ గిర్ అడవులు సింహాలకు ఫేమస్. అక్కడ నిత్యం సింహాలు ఒక గుంపులో సంచరిస్తూనే ఉంటాయి. సింహాలు సంచరిస్తున్న పలు వీడియోలు కూడా బయటపడ్డాయి. ఇక… Read More
బ్లూ ఫిల్మ్ తీసి బెదిరించేవాడు, మహిళలే రఘునందన్ టార్గెట్, ఎఫ్ఐఆర్ కూడా మార్చాడు: రాధారమణిబీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్ రావుతో తనకు ప్రాణహాని ఉందని రాధారమణి చెప్పారు. తనకు, తన కుమారుడిని చంపేస్తామని బెదిరిస్తున్నారని వాపోయింది. మంగళవారం … Read More
0 comments:
Post a Comment