వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీతో 8 మంది తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు టచ్ లో ఉన్నారని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిఅన్నారు . టీడీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం శాసనసభలో చేసిన ప్రకటన
from Oneindia.in - thatsTelugu http://bit.ly/31z6v1S
8మంది టీడీపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారన్న కోటం రెడ్డి .. పేర్లు చెప్పండన్న పయ్యావుల
Related Posts:
రాజస్తాన్ సంక్షోభం... ఎట్టకేలకు కాంగ్రెస్కు గవర్నర్ సానుకూల కబురు... కండిషన్స్ అప్లై...రాజస్తాన్ రాజకీయ సంక్షోభానికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో అర్థం కావట్లేదు. అసెంబ్లీ ఏర్పాటుకు గవర్నర్ నుంచి ఆమోదం లభించకపోవడం,ఎమ్మెల్యేలపై అనర్హత వేట… Read More
ఏపీలో కరోనా విలయం: లక్ష దాటింది - ఒకేరోజు 49 మంది బలి - కొత్తగా 6 వేల కేసులు - తూర్పులో టెర్రర్..కరోనా మహమ్మారి విషయంలో దేశంలోనే మోస్ట్ ఎఫెక్టెడ్ రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ పైపైకి పోతున్నది. రాష్ట్ర ఆరోగ్య శాఖ సోమవారం వెల్లడించిన గణాంకాల ప్రక… Read More
కరోనాపై ప్రధాని మోదీ కీలక సందేశం - ప్రతి భారతీయుణ్ని కాపాడటమే మిషన్ - 3హైటెక్ ల్యాబ్స్..కరోనా మహమ్మారి విషయంలో ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చుకుంటే భారత్ మెరుగైన స్థితిలో ఉందని, సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్లే ఇది సాధ్యపడిందని ప… Read More
కరోనా లాక్ డౌన్: ఆగస్టు 6 వరకు పొడగింపు - వైరస్ విజృంభణతో ఛత్తీస్ సర్కారు నిర్ణయంరాబోయే రోజుల్లో కరోనా మహమ్మారి ఇంకా విజృంభించబోతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఇప్పటికే మన దేశంలో మొత్తం కేసులు 15లక్షలకు చేరువైంది. అయినాసర… Read More
పిల్లలు కాదు పిడుగులు: పదవ తరగతిలోనే అంతరిక్షంలో ఏం కనుగొన్నారో తెలుసా..నాసా సెల్యూట్పిల్లలే కానీ పిడుగులు అని నిరూపించారు ఇద్దరు 10వ తరగతి చదివే అమ్మాయిలు. వారి వయస్సుకు సాధారణంగా 10వ తరగతిలో ఉత్తమమైన మార్కులు సాధిస్తారు. బాగా చదువకున… Read More
0 comments:
Post a Comment